Harish Rao | అసెంబ్లీ సమావేశాల ప్రారంభం నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనపై నిరసన తెలుపుతూ నల్ల టీషర్ట్ ధరించి వచ్చిన బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు, అనిల్ జ�
KTR | అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పి.. వెయ్యి రోజులైనా ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.
Assembly Session | తెలంగాణ ప్రజల భూములు, ఇండ్లను సెక్షన్ 22A నిషేధిత జాబితాలో చేర్చడంపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలని బీజేపీ వాయిదా తీర్మానం ఇచ్చింది.
Section 22A | 22ఏ సమస్య పరిషారంలో భాగంగా జిల్లాల కలెక్టర్లు జారీచేస్తున్న నిరభ్యంతర పత్రాలను (ఎన్వోసీ) సబ్ రిజిస్ట్రార్లు ఏమాత్రం పట్టించుకోవడం లేదు.
Prohibited Properties | రాష్ట్రంలో 22-ఏ నిషేధిత జాబితా అధికారులకు, పాలకపక్ష నేతలకు కాసులు కురిపిస్తున్నది. తన రెక్కల కష్టంతో కట్టుకొన్న ఇంటిని నిషేధ జాబితాలో చేర్చి, హక్కులు కాలరాసి.. ఇప్పుడు సర్కార్ బందిఖాన నుంచి విడిప
Prohibited Properties | నిషేధిత భూముల జాబితా పేరిట రాష్ట్రంలో లక్షలాది మంది ప్రజల కంటిమీద కునుకే లేకుండా చేసిన కాంగ్రెస్ సర్కార్.. మరోసారి ప్రజలను అదే ఊబిలోకి నెట్టేసేందుకు మరో జాబితా తెచ్చేందుకు సిద్ధమైంది.
KTR | హైదరాబాద్లోని దుర్గం చెరువు చెత్త కుప్పగా మారడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. ‘ఫ్యూచర్ సిటీ’ నిర్మాణంలో బిజీగా ఉన్న ప్రభుత్వం ప్రస్తుత హైదర�
Siddipet | ఎన్నో ఏండ్లు కష్టపడి సొంతింటి కల సాకారం చేసుకున్న వారి ఆశలు ఆవిరవుతున్నాయి. చెమట చిందించిన సంపాదించిన డబ్బుతో కొనుగోలు చేసిన ప్లాట్లు, నిర్మించుకున్న ఇండ్లను కాంగ్రెస్ ప్రభుత్వం అకస్మాత్తుగా 22ఏ న�
యాదాద్రి-భువనగిరి జిల్లాలో సెక్షన్ 22ఏ నిషేధిత జాబితాలో ఉన్న వేలాది ఇళ్లకు ఊరట లభించింది. పీవోబీ నుంచి ఇళ్ల వివరాలను తొలగించి కేవలం సర్వే నంబర్లను మాత్రమే అధికారులు పొందుపరిచారు. అయితే వ్యవసాయ భూములపై న�
Ponguleti Srinivasa Reddy | ‘మీరంతా యూజ్ లెస్... మీకు బుద్ధిలేదు, జ్ఞానం అసలే లేదు. ఈ సారి వదిలిపెడుతున్నా. మరోసారి అయితే ఊరుకునేది లేదు’ అంటూ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తహసీల్దార్లపై చిందులు తొక్కా
ULC | హైదరాబాద్ మహానగరంలో నిషేధిత భూకంపాన్ని సృష్టించిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కష్టాల్లోంచి కాసులు పండించుకోవాలని చూస్తున్నదా? అందుకే యూఎల్సీ పేరిట రిజిస్ట్రేషన్ల ప్రక్రియను సమస్యల్లో ఇరికించి న�
యూఎల్సీ, 22ఏ నిషేధిత జాబితా నుంచి ప్రజల ఆస్తులను తొలగించాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి డిమాండ్ చేశారు. మల్కాజిగిరికి చెందిన యునైటెడ్ ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ �
Nizamabad | 22ఏ నిషేధిత జాబితాలో ఉమ్మడి నిజామాబాద్ సైతం చిక్కుకొని విలవిలలాడుతున్నది. బోధన్, నిజామాబాద్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ రెవెన్యూ డివిజన్ పరిధిలో అనేక గ్రామాల్లో ఈ సమస్య వెలుగు చూస్తున్నద
MLA Madhavaram Krishnarao | నా మీద కోపముంటే నా ప్రజలకు అన్యాయం జరగొద్దు. రేవంత్ రెడ్డి సెక్షన్ 22ఏను తీసివేయకపోతే మా ప్రజలను ఇబ్బంది పెడితే, మా కాలనీవాసులను ఇబ్బందిపెడితే ఈ మాధవరం కృష్ణారావు ఊరుకునే వ్యక్తి కాదన్నారు.
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వమే ఒక పెద్ద కబ్జాదారు అని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడికి అడ్డికి పావుశేరు లెక్కన భూములు కట్టాబెట్టారని విమర్శించారు