సచివాలయ ఉద్యోగులకు గురువారం నుంచి ‘ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్' విధానం అమల్లోకి రానున్నది. సచివాలయ ఖాతా నుంచి జీతాలు తీసుకునే ప్రభుత్వ ఉద్యోగులతోపాటు కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులక�
సచివాలయ ఉద్యోగులకు నేటి నుంచి నూతన హాజరు వ్యవస్థ అమల్లోకి రానున్నది. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్ విధానం అమలుచేస్తామని సీఎస్ ఇట
సచివాలయంలో పనిచేస్తున్న రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ‘ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్' విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రాష్ట్ర పరిపాలన కేంద్రమైన సచివాలయంలోని ఉద్యోగుల్లో గందరగోళ వాతావరణం కనిపిస్తున్నది. కొత్త ప్రభుత్వం ఏర్పడి నెలన్నర రోజులు గడుస్తున్నా ఇంకా పూర్తిస్థాయిలో పాలన గాడిన పడలేదు. ఈ తరుణం లో భారీ సంఖ్యలో ఉద్�
నూతన సచివాలయంలో పనిచేసే అధికారులు, ఉద్యోగులకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. వారి ఐడీ కార్డులను పరిశీలించిన అనంతరం లంచ్ బాక్సులను తనిఖీ చేయకుండానే లోనికి అనుమతించేందుకు చర్యలు చేపట్టింది.
రాష్ట్రంలోని గ్రామసచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ వ్యవహారం ఇంకా ఎటూ తేలడం లేదు. దాంతో ప్రబేషన్ వస్తుందా? రాదా? అని.. వస్తే అందరికీ వస్తుందా..? లేక కొందరినే వరిస్తుందా? అనే అనుమానాలతో ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచ�
సీఎం కేసీఆర్ విజన్ ప్రకారం పని చేయాలి సచివాలయ ఉద్యోగులతో సీఎస్ సోమేశ్కుమార్ హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): ఉద్యోగులందరూ మరింత సమర్థవంతంగా పనిచేయాలని, పేదలకు పారదర్శకంగా సేవలు అందించాలన
హైదరాబాద్: ఉద్యోగులు రాష్ట్ర అభివృద్ధికి పాటుపడి, అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సీఎస్ సోమేశ్కుమార్ అన్నారు. పదోన్నతులు కల్పించినందుకు సీఎస్ సోమేశ్ కుమార్కు సచివాలయ ఉద్యోగుల సంఘం కృతజ్ఞతలు తె�
ఆమోదించిన డీపీసీలు.. నేడో రేపో ఉత్తర్వులు హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ ): సచివాలయంలోని పలువురు ఉద్యోగులకు పదోన్నతులు కల్పించేందుకు డీపీసీలు ఆమోదం తెలిపాయి. సోమవారం ఒక్కరోజే ఐదు డిపార్ట్మెంటల్ ప�
రోజుల వ్యవధిలో 61 మందికి పాజిటివ్ రోజుతప్పి రోజు విధులకు ఆదేశాలివ్వండి సీఎంకు సచివాలయ సంఘం విజ్ఞప్తి హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర సచివాలయంలో రోజుల వ్యవధిలో 61 మంది వైరస్ బారినపడ్డారు. ద
వర్క్ ఫ్రం హోం ఇవ్వండి | తమకు వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఉద్యోగులు ఏపీ సీఎస్ ఆదిత్య నాథ్ను కలిసి సోమవారం వినతిపత్రం ఇచ్చారు.