రోజుల వ్యవధిలో 61 మందికి పాజిటివ్ రోజుతప్పి రోజు విధులకు ఆదేశాలివ్వండి సీఎంకు సచివాలయ సంఘం విజ్ఞప్తి హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర సచివాలయంలో రోజుల వ్యవధిలో 61 మంది వైరస్ బారినపడ్డారు. ద
వర్క్ ఫ్రం హోం ఇవ్వండి | తమకు వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఉద్యోగులు ఏపీ సీఎస్ ఆదిత్య నాథ్ను కలిసి సోమవారం వినతిపత్రం ఇచ్చారు.