జామాబాద్ జిల్లా వ్యాప్తంగా శనివారం ఉదయం ప్రారంభమైన గణేష్ నిమజ్జన శోభాయాత్ర ఆదివారం రెండో రోజు సైతం కొనసాగింది. శనివారం ప్రారంభమైన వివిధ గణేష్ ప్రతిమల నిమజ్జన యాత్ర భక్తుల భజనలు, నృత్యాలతో ఆదివారం నిజామ�
Vallabhaneni Vamsi | టీడీపీ కార్యాలయంపై దాడి కేసు, కార్యాలయ సిబ్బంది కిడ్నాప్కేసులో రిమాండ్లో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీ విచారణ రెండో రోజు ముగిసింది.
Tirupati stampede | తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణ ప్రారంభమైంది. విచారణ అధికారి రిటైర్డ్ జడ్జి, జస్టిస్ సత్యనారాయణ మూర్తి ఆదివారం తిరుపతిలో రెండోరోజు పర్యటించారు.
IND Vs AUS | సిడ్నీ టెస్టు రెండోరోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్లో ఆరు వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. ప్రస్తుతం భారత జట్టు 145 పరుగుల ఆధిక్యంలో ఉన్నది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత�
Kanpur Test: బంగ్లాదేశ్, ఇండియా మధ్య కాన్పూర్లో జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు ఆట రద్దు అయ్యింది. వర్షం వల్ల ఒక్క బంతి పడకుండానే ఆటను రద్దు చేశారు.
Kanpur Test: బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు ఆటకు వర్షం అంతరాయం ఏర్పడింది. కాన్పూర్లోని గ్రీన్ పార్క్ మైదానంలో ఇంకా కవర్స్ అలాగే ఉన్నాయి.
కంటివెలుగు’ శిబిరాలు రెండో రోజూ జోరుగా కొనసాగాయి. పరీక్షలు చే యించుకునేందుకు ఉత్సాహంగా వచ్చిన వారితో శుక్రవారం ఉమ్మడి జిల్లాలోని క్యాంపులు కిటకిటలాడాయి. అనంతరం అద్దాలు పెట్టుకొని మురిసిపోయి చూపు స్పష�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండోవిడుత కంటివెలుగు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. ప్రజల నుంచి నేత్ర శిబిరాలకు విశేష స్పందన వస్తున్నది. రెండో రోజు 44 శిబిరాల్లో 6,282 మందికి వైద్యులు, �
ఉపాధ్యాయుల మార్గదర్శనంలో విద్యాబుద్ధులు నేర్చుకున్న విద్యార్థులు తమ మేదస్సుకు పదును పెట్టారు. జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్లో తమదైన రీతిలో ఎగ్జిబిట్లు ప్రదర్శించి ఔరా అనిపించారు. సంగారెడ్డిలోని
కేంద్రం తీరుపై కదం తొక్కిన కార్మికులు, ఉద్యోగులు రెండో రోజూ కొనసాగిన ఆందోళనలు బ్యాంకులు, బీమా సంస్థలు, వివిధ పనిస్థలాల్లో నిరసనలు పలుచోట్ల కేంద్రం దిష్టిబొమ్మల దహనం సింగరేణిలో గనులు, ఓసీపీలు నిర్మానుష్�
strike | ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బ్యాంకు ఉద్యోగులు చేపట్టిన సమ్మె (strike) రెండో రోజూ కొనసాగుతున్నది. బీజేపీ సర్కార్ ప్రభుత్వ రంగ బ్యాంకులను కార్పొరేట్లకు కట్టబెట్టడానికి కుట్రలు
భూపాలపల్లి: బొగ్గు బ్లాకుల వేలానికి వ్యతిరేకంగా చేపట్టిన సింగరేణి సమ్మె రెండో రోజుకు చేరింది. సంస్థలోని అన్ని కార్మిక సంఘాలు సమ్మెకు మద్దతు ప్రకటించడంతో కార్మికులు విధులకు దూరంగా ఉన్నారు. దీంతో నాలుగు �
కేఆర్ఎంబీ బృందం | నాగార్జునసాగర్లో కృష్ణా బోర్డుకు చెందిన 12 మంది బృంద సభ్యులు రెండు రోజుల పాటు పర్యటించి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నిర్వహణ అంశాలను అధ్యయనం చేశారు.
బండికి నిరసన సెగ | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి జిల్లా పర్యటనలో అడుగడుగునా నిరిసన సెగలు తగులుతున్నాయి. చివ్వెంల మండల కేంద్రంలో రైతులు బండిని అడ్డుకున్నారు. నిన్న నల్లగొండ జిల్లాలో రైతులపై దాడ