జమ్ముకశ్మీర్లోని పుల్వామాలో (Pulwama) భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఓ ముష్కరుడు (Terrorist) హతమయ్యాడు.
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ముండ్కా బిల్డింగ్లో శుక్రవారం జరిగిన అగ్ని ప్రమాదంలో 27 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే ఆ మూడు అంతస్తుల వాణిజ్య భవనంలో గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎన్డీఆర్ఎఫ్
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్ పుల్వామాలోని నైనా బట్పోరాలో గురువారం భద్రతా బలగాలు భారీ ఆపరేషన్ను నిర్వహించాయి. ఈ క్రమంలో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. ప్రస్తుతం ఇంకా ఎన్కౌంటర్ కొనసాగున్నది. ఉగ్రవాదులు ఇంకా ఘటనా
శ్రీనగర్ : భారత్-పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దులోని అర్నియా ప్రాంతంలో డ్రోన్ సంచరించడంతో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఆ ప్రాంతంలో అన్ని భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేసినట్లు పోలీ
హైదరాబాద్ : నిషేధిత మావోయిస్టు సాహిత్యాలను ప్రింట్ చేస్తున్నారన్న సమాచారం తో అంబర్పేట ముసరంబాగ్ లోని ఓ ప్రింటింగ్ ప్రెస్ గోదాంపై పోలీసులు సోదాలు చేశారు. ఈస్ట్జోన్ డీసీపీ రమేశ్రెడ్డి ఆధ్వర్యంలో అడ
Tiger | జిల్లాలోని కుభీర్ మండలంలో చిరుతపులి కలకలం సృష్టిస్తున్నది. మండలంలోని చాత గ్రామ శివారులో పులి సంచరిస్తున్నది. రెండు రోజుల క్రితం గ్రామంలో ఓ లేగ దూడను పులి
శ్రీరాంసాగర్ | స్నేహితుల దినోత్సవం రోజే నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బాల్కొండ మండలంలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో సరదాగా స్నానానికి వెళ్లిన ఐదుగురు స్నేహితుల్లో ముగ్గురు గల్లంతయ్యారు.
ఇద్దరు వైద్యుల ఆత్మహత్య | మేడ్చల్ జిల్లా శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన జరిగింది. శామీర్ పేట్ చెరువులో దూకి ఇద్దరు వైద్యులు ఆత్మహత్య చేసుకున్నారు.
నలుగురు బాలికలు గల్లంతు | ఉత్తరప్రదేశ్లోని ఔరారియా జిల్లాలో విషాద ఘటన జరిగింది. యమునా నదిలో స్నానానికి వెళ్లి ప్రవాహ ఉధృతిలో నలుగురు బాలికలు గల్లంతయ్యారు.
ముగ్గురు కార్మికులు మృతి | ఛత్తీస్గఢ్లోని సూరజ్పూర్ జిల్లాలో విషాద ఘటన జరిగింది. బావిలో పూడికతీస్తుండగా పైనుంచి మట్టిపెళ్లలు, భారీగా బురద మట్టి పడటంతో ముగ్గురు కార్మికులు సజీవ సమాధి అయ్యారు.