Road accident | ఆర్టీసీ బస్సు స్కూటీని ఢీకొట్టిన ఘటనలో దంపతులు అక్కడికక్కడే మృతిచెందారు. బస్సు ఢీకొట్టడంతో స్కూటీ బస్సువైపునకే పడిపోయిందది. దాంతో బస్సుకు తగిలి ఇద్దరి తలలకు తీవ్ర గాయాలవడంతో ప్రాణాలు కోల్పోయారు.
Men On Scooty Harass Woman Rider | ఒక మహిళ రాత్రి వేళ స్కూటీపై ఒంటరిగా వెళ్తున్నది. మరో స్కూటీపై ఉన్న ముగ్గురు వ్యక్తులు ఆమె వెంటపడ్డారు. పలుమార్లు స్కూటీని క్రాస్ చేయడంతోపాటు కామెంట్లతో ఆమెను వేధించారు. కారులో ఉన్న వ్యక్తి
Scooty | హైదరాబాద్ షేక్పేటకు చెందిన భార్యాభర్తలు.. మరో మహిళతో కలిసి స్కూటీపై (ముగ్గురు) ఏడుపాయలకు దర్శనానికి వెళ్లారు. దర్శనం ముగించుకొని హైదరాబాద్కు తిరిగి వస్తున్నారు.
KTR photo | బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేకపోయినా గ్రామాలలో ఆ పార్టీకి ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై యువకుల్లో క్రేజ్ మామూలుగా లేదు.
Murder | ఏపీలో దారుణం జరిగింది. నడిరోడ్డుపై ఓ వ్యక్తిని దుండగుడు దారుణంగా హత్య చేశాడు. గుంటూరు జిల్లా తెనాలి చెంచుపేటలో జరిగిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
Bengaluru Student Dies | కర్ణాటక రాజధాని బెంగళూరు రోడ్లపై ఉన్న గుంతలు మరో విద్యార్థిని ప్రాణాలు హరించాయి. స్కూటీపై కాలేజీకి వెళ్లున్న యువతి రోడ్డుపై ఉన్న గుంతను తప్పించేందుకు ప్రయత్నించింది. అదుపు తప్పి రోడ్డుపై పడిం
ఐటీ ఉద్యోగిని స్కూటీపై వెళ్తుండగా వాటర్ ట్యాంకర్ ఢీకొట్టి దుర్మరణం చెందిన సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు..
స్కూటీపై వెళ్తున్న ఐటీ ఉద్యోగినిని వాటర్ ట్యాంకర్ ఢీకొట్టడంతో ఆమె దుర్మరణం చెందిన ఘటన రాయదుర్గం ఠాణా పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం..ఇరువురి శాలిని (38), భర్త వెంకటేశ్వర్లు, ఇద్దరు పిల్లలు సుదీక్�
రాజు కుటుంబం గత కొంత కాలం క్రితం ఉపాధి కోసం వలస వచ్చి నగర శివారు కుత్బుల్లాపూర్ నియోజక వర్గం పరిధి, దుండిగల్ మున్సిపాలిటీలోని మల్లంపేట్ ఆకాష్ లేఔట్లో స్థిరపడింది. రాజు రెడ్డి సాఫ్ట్వేర్ ఇంజినీర్గా ప
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీమేరకు స్కూటీలు, ల్యాప్టాప్లు, ఐదు లక్షల విద్యా భరోసా కార్డులు ఇవ్వాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. తుంగతుర్తి (Thungathurthy) మండల కేంద్రంలో విద్యార్థులు
నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండలకేంద్రానికి చెందిన ఇద్దరు యువకులు స్కూటీపై ప్రయాగ్రాజ్ కుంభమేళా యాత్రకు వెళ్లారు. వందలాది కిలోమీటర్లు ప్రయాణించి, త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసి తమ స్వస్థలానిక
నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండలకేంద్రానికి చెందిన ఇద్దరు యువకులు స్కూటీపై ప్రయాగ్రాజ్ కుంభమేళా యాత్రకు వెళ్లారు. వందలాది కిలోమీటర్లు ప్రయాణించి, త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసి తమ స్వస్థలానిక
2023 అసెంబ్లీ ఎన్నికల ముందు స్కూటీలు ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీకి గద్వాల్లోని వివిధ మహిళా కళాశాలల విద్యార్థులు పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టారు.
Telangana | కాంగ్రెస్ ప్రభుత్వంపై విద్యార్థినులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని అమ్మాయిలు మండిపడుతున్నారు.