సర్కార్ స్కూళ్ల ఎత్తివేతను నిరసిస్తూ ఈ నెల 23న రాష్ట్రవ్యాప్త పాఠశాలల బంద్కు ఏబీవీపీ పిలుపు ఇచ్చింది. ఈ బంద్ను సక్సెస్ చేయాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఎమ్ రాంబాబు పిలుపు ఇచ్చారు.
Teachers | రాష్ట్రంలోని సర్కార్ స్కూళ్లను 4 వేలకు కుదించడం వల్ల అనేక దుష్పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. సర్కార్ టీచర్ల భవితవ్యం ప్రశ్నార్థకం కానుంది. టీచర్లు ఎక్కువ ఉన్నారని వీఆర్ఎస్ ఇచ్చే ప్రమాదమున్నది.
Border Tension | భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఆపరేషన్ సిందూర్ తర్వాత అంతర్జాతీయ సరిహద్దులో పరిస్థితులు మరింత దిగజారాయి. పంజాబ్ సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. బుధవారం రాత
Supreme Court | ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యంపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్లో 12వ తరగతి వరకు అన్ని పాఠశాలలను మూసివేయాలని ఆదేశించింది. కాలుష్యం నియంత్రణకు ఎన్సీఆర్లోని రాష
దేశ రాజధాని ఢిల్లీలో వాయు నాణ్యత ప్రమాదకర స్థాయికి దిగజారింది. ఈ సీజన్లో తొలిసారిగా ‘సివియర్ ప్లస్'కు చేరుకోవడంతో కాలుష్య నియంత్రణ మండలి నాలుగో దశ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (జీఆర్ఏపీ)న�
Dana cyclone | బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి, క్రమంగా తుఫాన్ రూపు సంతరించుకుంటోంది. ఈ తుఫాన్ ఈ నెల 24న ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉన్నదని భారత వాతావరణ కేంద్రం తెలి
Bengaluru | కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru)ను గత రెండు రోజులుగా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. సోమవారం ఉదయం కూడా నగరంలో కుండపోత వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి.
Holiday To Schools | బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండంతో తెలంగాణవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో వైపు రాగల రెండురోజు సైతం అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.
Schools Closed | శీతాకాల నేపథ్యంలో తీవ్రమైన చలి నేపథ్యంలో అధికారులు పాఠశాలలకు సెలవులను పొడిగించింది. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలోని గౌతమ్ బుద్ధనగర్లో నర్సీ నుంచి ఎనిమిదో తరగతి వరకు పాఠశాలలు ఈ నెల 14 వరకు పాఠశాలలు మ�
Air Pollution | దేశ రాజధాని ఢిల్లీ సహా ఎన్సీఆర్ కాలుష్యం గరిష్ఠ స్థాయికి చేరింది. ఈ క్రమంలో ఢిల్లీ సర్కారు పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. తాజాగా ఎన్సీఆర్ పరిధిలోని గౌతమ్బుద్ధానగర్, ఘజియాబాద్లోనూ అధికారు