Border Tension | భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఆపరేషన్ సిందూర్ తర్వాత అంతర్జాతీయ సరిహద్దులో పరిస్థితులు మరింత దిగజారాయి. పంజాబ్ సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. బుధవారం రాత
Supreme Court | ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యంపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్లో 12వ తరగతి వరకు అన్ని పాఠశాలలను మూసివేయాలని ఆదేశించింది. కాలుష్యం నియంత్రణకు ఎన్సీఆర్లోని రాష
దేశ రాజధాని ఢిల్లీలో వాయు నాణ్యత ప్రమాదకర స్థాయికి దిగజారింది. ఈ సీజన్లో తొలిసారిగా ‘సివియర్ ప్లస్'కు చేరుకోవడంతో కాలుష్య నియంత్రణ మండలి నాలుగో దశ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (జీఆర్ఏపీ)న�
Dana cyclone | బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి, క్రమంగా తుఫాన్ రూపు సంతరించుకుంటోంది. ఈ తుఫాన్ ఈ నెల 24న ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉన్నదని భారత వాతావరణ కేంద్రం తెలి
Bengaluru | కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru)ను గత రెండు రోజులుగా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. సోమవారం ఉదయం కూడా నగరంలో కుండపోత వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి.
Holiday To Schools | బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండంతో తెలంగాణవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో వైపు రాగల రెండురోజు సైతం అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.
Schools Closed | శీతాకాల నేపథ్యంలో తీవ్రమైన చలి నేపథ్యంలో అధికారులు పాఠశాలలకు సెలవులను పొడిగించింది. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలోని గౌతమ్ బుద్ధనగర్లో నర్సీ నుంచి ఎనిమిదో తరగతి వరకు పాఠశాలలు ఈ నెల 14 వరకు పాఠశాలలు మ�
Air Pollution | దేశ రాజధాని ఢిల్లీ సహా ఎన్సీఆర్ కాలుష్యం గరిష్ఠ స్థాయికి చేరింది. ఈ క్రమంలో ఢిల్లీ సర్కారు పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. తాజాగా ఎన్సీఆర్ పరిధిలోని గౌతమ్బుద్ధానగర్, ఘజియాబాద్లోనూ అధికారు
Schools Closed | ఢిల్లీలో వరదల నేపథ్యంలో మరో రెండు రోజులు వరద ప్రభావిత ప్రాంతాల్లో విద్యాసంస్థలను మూసివేయాలని విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశించారు. ఈ నెల 17, 18 తేదీల్లోని ప్రభుత్వ, ఎయిడెడ్, గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠ
Shanghai covid cases:షాంఘైలో మళ్లీ కోవిడ్ కేసులు పెరిగాయి. గడిచిన మూడు నెలల్లో అత్యధిక స్థాయిలో నమోదు అయ్యాయి. దీంతో షాంఘై నగరంలో స్కూళ్లను మూసివేశారు. బుధవారం రోజున సిటీలో 47 కొత్త ఇన్ఫెక్షన్లు నమోదు అయ్�
కొలంబో : ఏడు దశాబ్దాల తర్వాత అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభంతో పోరాడుతున్న శ్రీలంకలో ఇంధన కొరత తీవ్రమైంది. ఇంధన కోసం పెద్ద సంఖ్యలో జనం బారులు తీరుతున్నారు. ఈ క్రమంలో సోమవారం శ్రీలంక దళాలు సోమవారం టోకెన్ల�
లక్నో: కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్లో స్కూళ్లను ఫిబ్రవరి 15వ తేదీ వరకు మూసివేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఆన్లైన్ క్లాసులను కొనసాగించనున్నారు. కోవిడ్ పై