63% మంది తల్లిదండ్రులది ఇదే మాటదేశవ్యాప్తంగా లోకల్ సర్కిల్స్ సర్వేలో వెల్లడిహైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): కొవిడ్ వల్ల ఏడాదిన్నర నుంచి స్కూళ్లు మూతపడ్డాయి. ఇప్పుడిప్పుడే ఆన్లైన్ తరగతులు జరుగుత�
3-10 తరగతులకు నెలంతా బ్రిడ్జికోర్సు పాఠ్యాంశాలే ఆగస్టు నుంచి రెగ్యులర్ పాఠాలు హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): కరోనా నేపథ్యంలో 3 నుంచి పదో తరగతి విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు గురువారం నుంచి ప్రారంభ�
మన భాష మంచి భాష ఇప్పటికే 1, 2, 3, 6, 7, 8 తరగతుల విద్యార్థులకు అమలు వచ్చే ఏడాది 5, 10 తరగతుల్లో తెలుగు బోధన తప్పనిసరి సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ స్కూళ్లలోనూ బోధించాల్సిందే ఎస్సీఈఆర్టీ రూపొందించిన తెలుగు వాచకాన్నే చదవాలి ర�
తల్లిదండ్రులకు కేంద్రం మార్గదర్శకాలు కరోనా తగ్గాక స్కూల్కు వెళ్లేలా పిల్లలను మానసికంగా సిద్ధపర్చాలి అప్పటివరకూ ఇంట్లోనే పాఠశాల వాతావరణం కల్పించాలి న్యూఢిల్లీ, జూన్ 18: కరోనా ఉద్ధృతితో సుమారు ఏడాదిన్
హైదరాబాద్ : రాష్ట్రంలో పలువురు డీఈవోలను బదిలీలు చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు వెలువరించింది. ఖమ్మం డీఈవోగా ఎస్.యాదయ్య నియామకం కాగా భద్రాద్రి కొత్తగూడెం డీఈవోగా పి.అనురాధరెడ్డి, ఎస్సీఈఆర్టీ ఉప �
ప్రపంచవ్యాప్తంగా సామాజిక జీవనంపై కరోనా మహమ్మారి పెను ప్రభావం చూపింది. చదువుకునే పిల్లలను బడికి దూరం చేసి వీధిపాలు చేసింది. దీంతో కరోనా కాలంలో బాల కార్మికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. బాల్యం అంటే ప్రతి వ్�
ముంబై: మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండటంతో పాఠశాలలకు సంబంధించి ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఒకటి నుంచి 8వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల