సర్కారు బడులకు మహర్దశ పట్టింది. ‘మన ఊరు.. మన బడి’ కింద రూ.వందలాది కోట్లు వెచ్చించి కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దుతున్న సర్కారు, మరో వైపు సాంకేతిక సొబగులు సమకూర్చుతోంది. ప్రతి స్కూళ్లో విద్యార్థులకు డి�
రాష్ట్రంలో పాఠశాలల పనివేళలు మార్చుతూ పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకొన్నది. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉదయం 9.30 గంటలకు ప్రారంభమయ్యేలా మార్పులు తెచ్చింది.
ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రతి నెలలో నాలుగో శనివారం నో బ్యాగ్డేగా అమలు చేయాలని పాఠశాల వి ద్యాశాఖ అధికారులను ఆదేశించింది. స్కూల్ బ్యాగ్ పాలసీ2020 ప్రకారం ఏడాదిలో 10 రోజులు బ్యా గ్ లేకుండా విద్యార్థులు బడిక
Academic Calender | ఈ (2023-24 ఏడాది) విద్యాసంవత్సరానికి సంబంధించి 1 నుంచి 10వ తరగతులకు అకడమిక్ క్యాలెండర్ను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు ప్రభుత్వం తరఫున డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఒక ప్రకటన విడుదల �
మనిషి ఎదుగుదలలో పాఠశాల విద్య కీలకమైనది. అందుకే దీనిని సాధారణ విద్యగా భావించి ప్రతి ఒక్కరూ పాఠశాల విద్యను అభ్యసించాలని, అనేక దేశాలు పాఠశా ల విద్యను చట్టబద్ధం చేశాయి.
బోర్డు పరీక్షల విధానంలో సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. నూతన విద్యా విధానం ప్రకారం 12వ తరగతి బోర్డు పరీక్షలు గతంలో లాగే రెండు విడతలుగా నిర్వహిస్తారు. అలాగే 10, 12 తరగతుల తుది పరీక్షల ఫలితాల్�
పాఠశాలలతోపాటు సమగ్రశిక్ష అభియాన్ కార్యకలాపాల పర్యవేక్షణకు విద్యాశాఖలో విద్యా సమీక్షా కేంద్రం (వీఎస్కే) పేరుతో కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటుచేయాలని కేంద్ర విద్యాశాఖ రాష్ర్టాలకు సూచించింది
హైదరాబాద్ : ఈ నెల 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను ప్రకటించింది. మొత్తం 50 మంది ఉపాధ్యాయులకు అవార్డులు ప్రకటించగా, ఇందులో 10 మంది హెడ్ మాస�
పాఠశాల విద్య పనితీరులో తెలంగాణ జిల్లాల ప్రతిభ 20 జిల్లాలకు ప్రచేస్త- గ్రేడ్ 1, ఒక జిల్లాకు ప్రచేస్త -గ్రేడ్ 2 పీజీఐ నివేదిక వెల్లడి హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ) : పాఠశాల విద్య పనితీరులో రాష్ట్రంలోని 12 జ�
హైదరాబాద్ : 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ను తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ బుధవారం విడుదల చేసింది. ఈ విద్యా సంవత్సరంలో ఒకటి నుంచి పదో తరగతి వరకు మొత్తం 230 పన�
హైదరాబాద్ : కొత్త విద్యాసంవత్సరాన్ని ప్రారంభించడంపై కసరత్తు పూర్తిచేసిన పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. జూలై 1 నుంచి విద్యార్థులకు రెగ్యులర్ పాఠాలను బోధించాలని నిర్ణయించింది. ఇక ఈ నెల 13వ తేద�