పాఠశాల విద్య పనితీరులో తెలంగాణ జిల్లాల ప్రతిభ 20 జిల్లాలకు ప్రచేస్త- గ్రేడ్ 1, ఒక జిల్లాకు ప్రచేస్త -గ్రేడ్ 2 పీజీఐ నివేదిక వెల్లడి హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ) : పాఠశాల విద్య పనితీరులో రాష్ట్రంలోని 12 జ�
హైదరాబాద్ : 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ను తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ బుధవారం విడుదల చేసింది. ఈ విద్యా సంవత్సరంలో ఒకటి నుంచి పదో తరగతి వరకు మొత్తం 230 పన�
హైదరాబాద్ : కొత్త విద్యాసంవత్సరాన్ని ప్రారంభించడంపై కసరత్తు పూర్తిచేసిన పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. జూలై 1 నుంచి విద్యార్థులకు రెగ్యులర్ పాఠాలను బోధించాలని నిర్ణయించింది. ఇక ఈ నెల 13వ తేద�
తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కొన్ని సర్కారు పాఠశాలల్లో తెలుగు మీడియం బోధనతో పాటు ఇంగ్లీష్ మీడియం బోధనకు అనుమతులు లభించాయి. ఇప్పటికే కొన్ని పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధిస్తున్నప్పటికీ.. పూర�
మెదక్ జిల్లాలో 132 పాఠశాలల విద్యార్థులకు అవకాశం మెదక్ మున్సిపాలిటీ, నవంబర్ 10 : విద్యార్థుల్లో అభ్యాసన సామర్థ్యాలను అంచనా వేసేందుకు దేశవ్యాప్తంగా ఈనెల 12న జాతీయ సాధన సర్వే(న్యాస్) ఆధ్వర్యంలో పరీక్షలు ని�
Academic Calendar | ఈ నెల 1వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో తెలంగాణ విద్యా శాఖ అకాడమిక్ క్యాలెండర్ను శనివారం విడుదల చేసింది. మొత్తం 213 రోజులు పని దినాలు ఉండగా, ఇందులో 166 రోజుల పాటు
నేటి నుంచి తెరుచుకోనున్న పాఠశాలలు నిబంధనలు పాటిస్తూ బడులు కొనసాగించాలి రంగారెడ్డి / పరిగి : బుధవారం నుంచి ప్రత్యక్ష తరగతులు ప్రారంభం కానున్నాయి. రెసిడెన్షియల్ స్కూళ్లు మినహా మిగతా విద్యాసంస్థలు నిర్వ�
లక్ష్యాలు-స్పష్టీకరణలు-ప్రణాళికలు ‘తెలంగాణ-నేలలు’ అనే పాఠం అభ్యసించిన తరువాత ఎర్రనేలల్లో పండించే పంటలకు ఉదాహరణలిచ్చిన విద్యార్థిలో పెంపొందిన లక్ష్యం?1) జ్ఞానం 2) అవగాహన3) వినియోగం 4) నైపుణ్యం గణిత బోధన ముఖ�
బాలుర కంటే బాలికల ఉత్తీర్ణత 0.54% ఎక్కువ పెండింగ్లో 65 వేల మంది విద్యార్థుల ఫలితాలు ఆగస్టు 5లోపు పెండింగ్ ఫలితాల విడుదల: బోర్డు న్యూఢిల్లీ, జూలై 30: సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల్లో బాలికలు మెరిశారు. బాలురతో పోలిస�
63% మంది తల్లిదండ్రులది ఇదే మాటదేశవ్యాప్తంగా లోకల్ సర్కిల్స్ సర్వేలో వెల్లడిహైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): కొవిడ్ వల్ల ఏడాదిన్నర నుంచి స్కూళ్లు మూతపడ్డాయి. ఇప్పుడిప్పుడే ఆన్లైన్ తరగతులు జరుగుత�
3-10 తరగతులకు నెలంతా బ్రిడ్జికోర్సు పాఠ్యాంశాలే ఆగస్టు నుంచి రెగ్యులర్ పాఠాలు హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): కరోనా నేపథ్యంలో 3 నుంచి పదో తరగతి విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు గురువారం నుంచి ప్రారంభ�
మన భాష మంచి భాష ఇప్పటికే 1, 2, 3, 6, 7, 8 తరగతుల విద్యార్థులకు అమలు వచ్చే ఏడాది 5, 10 తరగతుల్లో తెలుగు బోధన తప్పనిసరి సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ స్కూళ్లలోనూ బోధించాల్సిందే ఎస్సీఈఆర్టీ రూపొందించిన తెలుగు వాచకాన్నే చదవాలి ర�