భోపాల్: బీజేపీ పాలిత రాష్ట్రమైన మధ్యప్రదేశ్లో మరో నిర్లక్ష్యం బయటపడింది. ఒక్క సిరంజితోనే 30 మంది విద్యార్థులకు కరోనా టీకాలు వేశారు. ఇది గమనించిన తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్లోని స�
హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ): కరోనాతో బడిమానేసిన పిల్లలను గుర్తించి తిరిగి స్కూళ్లలో చేర్పించేందుకు పాఠశాల విద్యాశాఖ రాష్ట్రవ్యాప్త సర్వేను నిర్వహించనున్నది. మంగళవారం నుంచి ఫిబ్రవరి రెండు వరకు �
నది | బీహార్లోని బెగుసరైలో పెను ప్రమాదం తప్పింది. స్కూలు పిల్లలతో వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి నదిలో పడింది. అయితే అందులో ఉన్న పిల్లలు క్షేమంగా బయటపడ్డారు.
లాగోస్ : వాయువ్య నైజీరియాలోని ఓ బోర్డింగ్ స్కూల్ నుంచి సాయుధ దుండగులు 140 మంది విద్యార్ధులను కిడ్నాప్ చేయడం కలకలం రేపింది. గత కొద్ది రోజులుగా విద్యార్ధులను మూకుమ్మడిగా అపహరించే ఉదంతాలు పెరిగిన �
వాషింగ్టన్: కరోనా వైరస్ మహమ్మారితో ఇండియా విలవిలలాడినట్లు అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నారు. అయినా ఆ దేశం అద్భుత రీతిలో కోలుకుంటోందన్నారు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ వ్యాప్తి �
ముంబై: ఒక మహిళా కానిస్టేబుల్ 50 మంది పేద పిల్లలను దత్తత తీసుకున్నారు. పదో తరగతి వరకు వారి చదువుకు అయ్యే ఖర్చులను తానే భరిస్తానని తెలిపారు. మహారాష్ట్ర రాజధాని ముంబైకి చెందిన పోలీస్ కానిస�