Student Jumps From School Building | ఒక విద్యార్థి స్కూల్కు మొబైల్ ఫోన్ తీసుకువచ్చాడు. స్కూల్ నిబంధనలు ఉల్లంఘించినందుకు ప్రిన్సిపాల్ మందలించాడు. దీంతో ఆ విద్యార్థి 52 సార్లు సారీ చెప్పాడు. ఆ తర్వాత పరుగెత్తి స్కూల్ బిల్డ
Girl Jumps Off School Building | ఒక విద్యార్థిని స్కూల్ బిల్డింగ్ పైనుంచి కిందకు దూకింది. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మరణించింది. బాలిక మృతి గురించి ఆమె కుటుంబానికి స్కూల్ యాజమాన్యం సమాచారం ఇచ్చింది. అయితే స్కూల్ టీచర్ల
నర్సింగ్ విద్యలో అక్రమాల దందా చర్చనీయాంశమైంది. ఒక మంత్రికి సన్నిహితుడిగా ఉన్న వ్యక్తి ఇటీవల ఎనిమిది నెలల్లోనే 30కిపైగా నర్సింగ్ స్కూళ్లకు అనుమతులు పొందినట్టు తెలిసింది.
School Building | సంగారెడ్డి జిల్లా నిజాంపేట్ మండల పరిధిలోని దామరచెరువు గ్రామంలో నిజాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ముంపునకు గురైన గ్రామం దామరచెరువు. అప్పట్లో గ్రామంతోపాటు ప్రాథమిక పాఠశాల భవనం నిర్మించారు.
Bangladesh | బంగ్లాదేశ్ (Bangladesh) వైమానిక దళానికి చెందిన శిక్షణ విమానం (Bangladesh Air Force training fighter jet) సోమవారం ఢాకా (Dhaka)లోని ఓ స్కూలు భవనం (school building)పై కూలిపోయిన విషయం తెలిసిందే.
ఆదివాసీ బిడ్డల విద్యాభ్యాసానికి పూరి పాకే దిక్కయ్యింది. నాలుగు వరుసల రహదారి నిర్మాణంలో పక్కా భవనం కోల్పోగా పిల్లలు కనీస వసతులు లేక అవస్థలు పడాల్సి వస్తున్నది.
షాద్నగర్ అంటే తనకు ప్రత్యేక అభిమానం అంటూ స్వయంగా ప్రకటించిన సీఎం రేవంత్రెడ్డి నియోజకవర్గం అభివృద్ధి పనులపై మాత్రం పెదవి విప్పలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మొదటి సారిగా షాద్నగర్ నియోజకవర్గ�
ప్రతి ఒక్కరికి చదువు అందినప్పుడే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని మెదక్ ఎంపీ రఘునందన్రా వు అన్నారు. ఆర్సీపురం డివిజన్ శ్రీనివాస్నగర్కాలనీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ‘మనఊరు..మనబడి’ కార్యక్రమంలో భ
KTR | మా అమ్మమ్మ - తాతయ్యల జ్ఞాపకార్థం బడిని కట్టించాను.. గుడిని కూడా కట్టిస్తాను అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా గుడిని నిర్మించి, కొదురుపాక ప్రజలక�
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాక ఆర్అండ్ఆర్ కాలనీలోని జడ్పీ పాఠశాలలో ప్రైమరీ స్కూల్ కొనసాగేది. పక్కా భవనం లేకపోవడంతో ప్రాథమిక పాఠశాలలోని రెండు గదుల్లో అరకొర సౌకర్యాలతో విద్యాబో�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఔదార్యం చూపారు. అమ్మమ్మ-తాతయ్య జోగినపల్లి లక్ష్మీ-కేశవరావు జ్ఞాపకార్థం సొంత నిధులతో పాఠశాల భవనం నిర్మించారు. కార్పొరేట్ తరహాలో సౌకర్యాలు కల్పించారు. నేడు రా
Tragedy | ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రణస్థలం మండలం పాతర్లపల్లిలో నిర్మాణంలో ఉన్న పాఠశాల అదనపు భవనానికి చెందిన సజ్జ బుధవారం మధ్యాహ్నం కుప్పకూలింది.
ఇచ్చిన మాట ప్రకారం తన సొంత నిధులతో అమ్మమ్మ-తాతయ్య జ్ఞాపకార్థం ప్రభుత్వ పాఠశాల నిర్మాణం పూర్తయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు తెలిపారు.