జిల్లాలో పెండింగ్లో ఉన్న వివిధ రకాల అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జెడ్పీ చైర్పర్సన్ వనజాగౌడ్ అధికారులను ఆదేశించారు. పట్టణంలోని జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం జెడ్పీ చైర్�
గిరిజన రిజర్వేషన్ల పెంపునకు తాను అనుకూలంగా లేనని మోదీ ప్రభుత్వం మరోసారి చాటుకున్నది. కోర్టు కేసుల పేరుతో తప్పించుకునే ప్రయత్నం చేసింది. మొన్నటిదాకా తెలంగాణ బిల్లు ముసాయిదా తమకు అందలేదని చెప్తూ వచ్చిన �
MP Nama Nageswara Rao | షెడ్యూల్డ్ కులాల వర్గీకరణపై చర్చించాలని పార్లమెంటు ఉభయసభల్లో టీఆర్ఎస్ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ చాలా ఏండ్లుగా పెండింగ్లో ఉన్నదని, ఉభయ సభల్లో కార్యకలాపాల
మతం పేరుతో విభజించి పాలిస్తున్న బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేయొద్దని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు పబ్బతి శ్రీకృష్ణ విజ్ఞప్తి చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు బీజేపీకి ఓటేస్తే ఆత్మగౌరవాన్ని త
ఎస్సీలను సంపన్నులను చేసేందుకే సీఎం కేసీఆర్ రాష్ట్రంలో దళితబంధు పథకాన్ని అమలుచేస్తున్నారని ఎక్సైజ్శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ స్పష్టంచేశారు. భవిష్యత్తు లో వారు ఆర్థికంగా నిలదొక్కుకొని
అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రభుత్వాలు జనాభాలోని పేద, వెనుకబడిన వర్గాల కోసం పలు ఆర్థిక, సామాజిక సహాయ కార్యక్రమాలను నిర్వహి స్తున్నాయి. ప్రపంచబ్యాంకు నివేదిక ‘ది స్టేట్ ఆఫ్ సోషల్ సేఫ్టీ నెట్స్'లో
ఎస్సీ ఉపకులాల ఐక్యవేదిక విజ్ఞప్తి హైదరాబాద్, జనవరి 25 : రాష్ట్రంలోని ఎస్సీ ఉపకులాలకు కూడా దళిత సాధికారత పథకం ద్వారా ప్రత్యేక సాయం అందించాలని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్కు ఐక్యవే�
మధ్యప్రదేశ్లో దారుణం భోపాల్: చేసిన కష్టానికి డబ్బులు ఇవ్వమని అడిగినందుకు చెయ్యిని నరికేశాడు యజమాని. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్లోని రేవా జిల్లాలో చోటుచేసుకుంది. ఓ భవన నిర్మాణసంస్థలో కూలీగా పనిచేస్తున్న
రెబ్బెన: షెడ్యూల్ కులస్తులకు మద్యం దుకాణాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తు చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ చిత్రపటానికి శనివారం షెడ్యూల్ కులస్తులు పాలతో అభిషేకం చేశారు. ఈ సంద�
ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ ఉట్నూర్ : దళిత, గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. శుక్రవారం స్థానిక ఎంపీడీవో సమావేశ మందిరంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వ
అర్హులందరికీ దశలవారీగా అమలు వివక్షల నుంచి విముక్తి చేసే పథకం దేశానికే ఆదర్శంగా దళిత బంధు ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడి సీఎంకు ధన్యవాదాలు చెప్పేందుకు తరలొచ్చిన హుజూరాబాద్ ప్రజలు ఎస్సీ కార్పొరేషన్ చై�
ఆయనతో ఎస్సీ వర్గీకరణ అసాధ్యం: పిడమర్తిఖైరతాబాద్, జూలై 6: ఇరవై ఐదేండ్లుగా ఎస్సీ వర్గీకరణ పేరుతో మాదిగలను మాటలతో మభ్యపెట్టిన మందకృష్ణ సిల్వర్జూబ్లీ పూర్తి చేసుకున్నాడని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్�
తీరొక్క పథకాలతో తెలంగాణ చేయూత ఏడేండ్లలో దళితుల కోసం 55 వేల కోట్ల వ్యయం ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా అడుగులు ప్రత్యేక అభివృద్ధి పథకంతో నిధుల వరద ఉమ్మడి రాష్ట్రంలో దగాపడ్డ దళిత సమాజం స్వరాష్ట్రంలో దళిత బాంధ�