షెడ్యూల్ కంటే వారం ముందుగానే పార్లమెంట్ సమావేశాలను నిరవధికంగా వాయిదావేసేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం. అదానీ-హిండెన్బర్గ్ నివేదిక అంశంపై జేపీసీ వేయాలని బీఆర్ఎస్, ఇతర విపక్ష పా�
రాష్ట్రంలోని ఇంజినీరింగ్, అగ్రకల్చర్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ ఎంసెట్ షెడ్యూలు నేడు విడుదల కానుంది. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఫ్రొఫెసర్
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) తొలి సీజన్ షెడ్యూల్ విడుదలైంది. వచ్చే నెల 4న ప్రారంభం కానున్న ఈ లీగ్.. 26న జరుగనున్న ఫైనల్తో ముగియనుంది. ఈ మేరకు బీసీసీఐ మంగళవారం షెడ్యూల్ ప్రకటించింది.
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది. ఏపీలో 13 ,తెలంగాణలో రెండు స్థానాలకు మార్చిలో ఎన్నికల నిర్వహించనున్నట్లు వెల్లడించింది.
ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ను ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు. ఏప్రిల్ 3 నుంచి 18వ తేదీ వరకు పరీక్షలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
దేశవ్యాప్తంగా వైద్య కాలేజీల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నీట్ యూజీ-2023 పరీక్షను వచ్చే ఏడాది మే 7న నిర్వహించనున్నట్టు ఎన్టీఏ వెల్లడించింది
Inter Exams | రాష్ట్రంలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను 2023 మార్చిలో నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు సోమవారం నుంచి ఈ నెల 30 వరకు ఫీజు చెల్లించవచ్చన్నారు.
రాష్ట్ర విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 23న ఢిల్లీలో సమావేశం జరుగనున్నది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ అధికారులు మంగళవారం తెలంగాణ, ఏపీ అధికారులకు సమాచారం అందజేశారు
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్)కు అంతా సిద్ధమైంది. ఈ సారి పేపర్-1 రాసేందుకు బీఈడీ పూర్తి చేసిన వారికి కూడా అవకాశం ఇవ్వడంతో దరఖాస్తుల సంఖ్య భారీగా పెరిగింది. త్వరలోనే టీచర్ల భ�
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో వాయిదా పడిన డిగ్రీ కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీ నగేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల నాలుగో తేదీన యూపీఎస్సీ �
మంత్రి కేటీఆర్ హైదరాబాద్ నుంచి నేరుగా గీసుగొండ, సంగెం మండలాల్లోని శాయంపేట, చింతలపల్లి గ్రామాల వద్ద రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు హెలీకాప్టర్లో పరిశ్రమల కార్యదర�