రోగ నిర్ధారణలో ఎంతో కీలకమైన ల్యాబ్ రిపోర్టులు రేడియాలజీ నిపుణుల నిర్ధారణ లేకుండా రోగుల చేతికి అందుతున్నాయి. రోగ నిర్ధారణలో ప్రామాణికత కోసం అధునాతన ఎక్విప్మెంట్ అందుబాటులోకి వచ్చినప్పటికీ.. కొన్ని ల
రిజిస్ట్రేషన్ లేకుండా నడుపుతున్న దవాఖానలపై, నకిలీ వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశాల మేరకు సూర్యాపేట జిల్లాలో పలు ప్రైవేట్ ఆస్పత్రులకు నోటీసులు ఇచ్చినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధ�
Scanning centers | రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లాలోని పలు స్కానింగ్ సెంటర్లను ప్రోగ్రాం ఆఫీసర్, మాత శిశు సంరక్షణ అధికారి డాక్టర్ జైపాల్ రెడ్డి స్పెషల్ డ్రైవ్ లో బాగంగా మంగళవారం ఆకస్మ�
కొందరు అక్రమార్కులు బరి తెగించారు. కాసుల మోజులో.. బిడ్డ పుట్టక ముందే గుట్టు విప్పేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేసి ఆడో, మగో తేల్చేస్తున్నారు. ఈ క్రమంలో కళ్లు తెరవని బిడ్డని కడు
నిజామాబాద్ జిల్లా పరిషత్ పాలకవర్గం చివరి సమావేశం శుక్రవారం వాడీవేడిగా సాగింది. స్కానింగ్ సెంటర్ల వ్యవహారంలో అధికారుల నిర్లక్ష్య వైఖరిపై ప్రజాప్రతినిధులు నిప్పులు చెరిగారు. అక్రమ ఇసుక రవాణా, ఉచిత బస
చట్టాన్ని ఉల్లంఘించే స్కానింగ్ సెంటర్లపై కఠినచర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ అంకిత్ తెలిపారు. జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో పీసీపీఎన్డీటీ యాక్ట్నకు సంబంధించి జిల్లా కమిటీ సమావేశాన్ని గు�
తీగ లాగితే డొంక కదిలిన చందంగా అయ్యప్ప స్కానింగ్ సెంటర్ విషయంలో పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు బయటికి వస్తున్నాయి. కలెక్టర్ ఆదేశాలతో సీపీ కల్మేశ్వర్, డీసీపీ శేషాద్రిరెడ్డి నేతృత్వంలో సీఐ శ్రీలత వ�
మెదక్ జిల్లా కేంద్రంలో మెడికల్ మాఫి యా ఆరోగ్య పరీక్షల పేరుతో ప్రజలను ఇష్టారీతిన దోచుకుంటున్నది. ల్యాబ్లు, ఎక్స్రే, స్కానింగ్ సెంటర్లలో పరీక్షలకు సంబంధించి ఎలాంటి ధరల పట్టిక ఉండట్లేదు.
స్కానింగ్ సెంటర్ నిర్వాహకుల తప్పదం ఆ తల్లిదండ్రులకు శోకాన్ని మిగిల్చింది. ఆడ శిశువని చెప్పడంతో గర్భిణికి పాలకుర్తిలో ఓ ఆర్ఎంపీ అబార్షన్ చేసి మృత మగ శిశువును బయటకు తీయగా భ్రూణహత్య వెలుగుచూసింది. పా�
ఆడపిల్లలంటే ఇష్టంలేదని కొందరు.. తప్పు చేసి గర్భందాల్చి మరికొందరు.. కారణమేదైనా పురిట్లోనే పసికందును చిదిమేస్తున్నారు.. వివిధ కారణాలతో గర్భందాల్చిన వారు, ఆడబిడ్డ ఇష్టం లేక, ఇతరాత్ర కారణాలతో వచ్చిన వారి అవస�
ఆడ, మగ.. పుట్టే బిడ్డ ఎవరైనా ఇద్దరూ సమానమే. అయినా కొందరు స్కానింగ్ల ద్వారా తమకు పుట్టే బిడ్డలను తెలుసుకుంటూ భ్రూణ హత్యలకు పాల్పడుతున్నారు. తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల బలహీనతను ఆసరా చేసుకొని కొందరు డాక్ట�