రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో వరుస కుంభకోణాలు జరుగుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ పార్క్, జేబీఎస్ సమీపంలో వెలిసిన ఓ భారీ హోర్డింగ్ చర్చనీయాంశంగా మా
డీఎస్సీ- 2024 స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీలో అక్రమాలు జరిగినట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. పలువురు నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందినట్టుగా ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి.
ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని ట్రస్టు పేరుతో ఓ ముఠా ఘరానా మోసానికి పాల్పడుతున్నది. వరంగల్ నగరంలోని శివనగర్లో గుట్టు చప్పుడు కాకుండా కార్యాలయాన్ని ఏర్పాటు చేసి కార్యకలాపాలు కొనసాగిస్తున్నది.
Congress | ‘మార్పు’ పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏడాది పాలనలో తెలంగాణ ప్రజలకు తనదైన ‘మార్క్' చూపించింది. ప్రజల జీవితాల్లో మెరుగైన మార్పు తీసుకురావడం మరచి, స్వార్థపూరిత పాలనకు తెరతీసిందనే విమర్శలు ఎద
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రజా పాలనలోని దరఖాస్తుల డిజిటలైజేషన్ కాంట్రాక్టులు ఇప్పిస్తామంటూ నమ్మిస్తూ ప్రజలను మోసం చేస్తున్న పాత నేరస్థుడితోపాటు అతడికి సహకరిస్తున్న మరో ఇద్దరిని ఎల్బీనగర్
రేవంత్రెడ్డి.. కాంగ్రెస్ సీఎం. ఆయన ఆ పార్టీ బాటలోనే నడుస్తున్నారా? లేక బీజేపీ బాటలో నడుస్తున్నారా? అన్నది ప్రజలకు, కాంగ్రెస్ నేతలకు అర్థం కాని గందరగోళ పరిస్థితి. ఎందుకీ పరిస్థితి అంటే.. ఢిల్లీలో కాంగ్రె�
ఏటా డిజిటల్ ట్రేడింగ్ ప్లాట్ఫాంలు పెరుగుతున్న కొద్దీ మోసాలు అదేస్థాయిలో పెరుగుతున్నాయని సైబర్ క్రైమ్ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్ వెల్లడించారు. వివిధ పద్ధతులు, పలు గ్రూపుల లింకుల ద్వారా బాధితుల�
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశాల నేపథ్యంలో ఆ పార్టీకి వ్యతిరేకంగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా పోస్టర్లు, హోర్డింగ్లు వెలిశాయి. . సీడబ్ల్యూసీ అంటే కాంగ్రెస్ వర్కింగ్ కిమిటీ కాదని, అది కరప్ట్ వర్కి�
‘హలో డా.సుషాంత్ గారా.. మేము కస్టమ్స్ అధికారులం మాట్లాడుతున్నాం.. మీకు కొరియర్ ద్వారా గోల్డ్ ఆర్నమెంట్స్ వచ్చాయి.. కస్టమ్స్ డ్యూటీ చెల్లించి వాటిని తీసుకెళ్లండి’... అంటూ ఫోన్కాల్స్ వచ్చాయా.. తస్మాత్�
కాంగ్రెస్ (Congress) అంటే స్కాంల పార్టీ అని మంత్రి పువ్వాడ అజయ్ (Minister Puvvada Ajay) అన్నారు. ఆ పార్టీ నాయకులు అవకాశవాదులని విమర్శించారు. తెలంగాణకు (Telangana) ద్రోహం చేసిన పార్టీ కాంగ్రెస్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చంద్రబాబు డైరెక్షన్లో, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి జగన్ డైరెక్షన్లో నడుస్తున్నారని, నెల తర్వాత వారి మధ్య ఏమి జరుగబోతుందో చూడాలని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షు
సైబర్ నేరగాళ్ల మోసాలు పెరిగిపోతున్నాయి. బాధితుల్లో ఎక్కువ శాతం విద్యావంతులే ఉంటున్నారు. చేతులు కాల్చుకున్న తర్వాత లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. సైబర్ నేరగాళ్లు ఒక రాచకొండ కమిషనరేట్ పరిధ�