స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఇప్పుడే గ్రామాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఏకంగా రానున్న ఎన్నికల్లో స్వంతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేసే వ్యక్తికి సంబంధించిన బైక్ను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంస�
మూడు దశాబ్దాలుగా అలుపెరుగని పోరాటం చేసి సాధించుకున్న మన జాతి ఆశయమైన ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను విద్యా, ఉద్యోగ రంగాల్లోని అన్ని డిపార్ట్మెంట్లలో వర్తింపజేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, �
స్థానిక ఎన్నికల్లో రాజాపేట మండలంలోని పాముకుంట గ్రామానికి ఎస్సీ రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ సోమవారం గ్రామ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. అదేవిధంగా కలెక్టర్ హనుమంతరావు, తాసీల్ద�
స్వాతంత్య్రం వచ్చి 77 ఏండ్లు గడుస్తున్నా సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని ముస్త్యాలలో గ్రామ సర్పంచ్ పదవి ఎస్సీ రిజర్వేషన్ చేయలేదు. దీంతో గ్రామంలోని దళితులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) ద్వారా అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ) పోస్టులకు దరఖాస్తు చేసుకునే ఎస్సీ అభ్యర్థులకు రిజర్వేషన్ వర్తిస్తుందని బోర్డు చ�
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల తరహాలోనే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టం అమలు అంశంపై కూడా సందిగ్ధత నెలకొన్నది. ఆ చట్టాన్ని సవాల్ చేస్తూ ఇప్పటికే పలువురు దళితసంఘాల నేతలు కోర్టును ఆశ్రయించా
లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ ఆకస్మికంగా వరంగల్కు వస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, పోలీసు ఉన్నతాధికారులు మంగళవారం కొన్ని గంటలపాటు హడావుడి చేశారు. ప్రత్యేకంగా ఎలాంటి కార్యక్రమంలో పాల్గొన�
ఎస్సీ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ల కోటాను పెంచాలని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం హనుమకొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడార
TG Groups | రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు జరిగే వరకు గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షలను వాయిదా వేసి న్యాయం చేయాలని ఎస్సీ సామాజిక విద్యార్థులు సీఎం రేవంత్రెడ్డికి లేఖ రాశారు.
SC Reservations | ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. కేబినెట్ సబ్ కమిటీ సూచనల ఆధారంగా ముందుకు వెళ్లాలని ఆదేశించారు.