SC Hostel | నిరుపేద విద్యార్థుల సంక్షేమం కోసం స్థాపించిన ఎస్సీ వసతి గృహాలు పేకాట క్లబ్లుగా రూపాంతరం చెందుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపం.. దళిత విద్యార్థులకు శాపంగా మారింది.
ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎస్టీ గురుకుల హాస్టల్లో ఆదివారం ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోగా, సోమవారం ఎస్సీ హాస్టల్లో స్టూడెంట్ మరణించాడు. సోమవారం ఉదయం వనపర్తి జిల్లా
Nirmal | నిర్మల్ జిల్లా(Nirmal district) భైంసా ఎస్సీ హాస్టల్ బాలుర వసతి గృహం(SC hostel) నుంచి మంగళవారం ఉదయం నలుగురు విద్యార్థులు అదృశ్యమవడం (Students missing) స్థానికంగా కలకలం రేపింది.
ఎస్సీ హాస్టల్లో మరుగుదొడ్లు నిర్మించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు భరత్, కేవీపీఎస్ రాష్ట్ర నాయకుడు మాణిక్యంరాజు డిమాండ్ చేశారు. మంగళవారం తాసీల్దార్ కార్యాలయం ఎదుట ఎస్ఎఫ్ఐ, కేవీపీఎస్ ఆధ్వర్�
భువనగిరిలో ఇటీవల ఉరేసుకుని చనిపోయిన పదో తరగతి హాస్టల్ విద్యార్థినులవి ఆత్మహత్యలు కావని, అవి ప్రభుత్వం చేసిన హత్యలని బీఎస్పీ రాష్ట్ర కన్వీనర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పేర్కొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో పదోతరగతి విద్యార్థినుల మృతి కేసులో ప్రభుత్వం ఎట్టకేలకు దిగివచ్చింది. హాస్టల్ వార్డెన్ శైలజను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ హన్మంతు కే జెండగే మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసర్ రామ్మోహన్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. రూ. 40 వేలు లంచం తీసుకుంటుండగా రామ్మోహన్ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా ప�