ఓటుకు నోటు కేసులో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. నిందితుడు ప్రస్తుతం సీఎంగా శక్తిమంతమైన పదవిలో ఉన్నందున విచారణను ప్రభావితం చేసే ప్రమాదం ఉన్నదని, అందువల్ల ఈ కేసు విచార�
పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం బుధవారం సచివాలయంలో వీఆర్ఏ జేఏసీ నేతలతో చర్చలు జరిపింది. వీఆర్ఏల సర్దుబాటు ప్రక్రియను వారం రోజుల్లోగా పూర్తి చేయాలని ఆదేశిస్తూ సీఎం కేసీఆర్�
తెలంగాణ సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ గురుకులాల విద్యార్థులు గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి ప్రతిష్ఠాత్మక నిట్, ఐఐటీల్లో సీట్లు కొల్లగొట్టారు. ఐఐటీ, నిట్, ట్రిపుల్ ఐటీల్లో సీట్ల భర్తీకి సంబంధించి జాయ
ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఫ్రెండ్ ఫస్ట్ ... నేషన్ లాస్ట్ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు విమర్శించారు. తన దోస్తు కోసం ప్రజలు దాచుకున్న రెకల కష్టాన్ని దోచిపెడుతున్నారని ఆరోపించా�
కొవిడ్ కారణంగా రెండేండ్లపాటు నిలిచిపోయిన సమ్మర్, స్పోర్ట్స్ క్యాంపులను పునఃప్రారంభించనున్నట్టు మంత్రులు కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్ తెలిపారు. ఈ నెల 22 నుంచి రాష్ట్రంలోని 45 చోట్ల సమ్మర్ క్యాంపు�
రాష్ట్రంలో పోడు వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు పట్టాలు అందించేందుకు ప్రత్యేక కార్యచరణను రూపొందించుకొని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర గిరిజన శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, రాష్ట్ర అటవీ, పర్యావరణ, న
పోడు భూముల పంపిణీపై రాష్ట్రప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. అటవీ, గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో ఫిర్యాదుల పరిశీలన కొలిక్కి వస్తున్నది. ఇప్పటికే 17 జిల్లాల్లో ఫిర్యాదుల పరిశీలన పూర్తయి�
ఉద్యమస్ఫూర్తితో నెలాఖరులోపు పోడుభూముల సర్వే, పరిశీలన పూర్తి చేయాలని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్ని జిల్లాల కలెక్టర్లు, అటవీశాఖ అధికారులను కోరారు.
రాష్ట్రవ్యాప్తంగా ఏకలవ్య పాఠశాలల విద్యార్థులు పాల్గొన్న క్రీడాపోటీల్లో బాలానగర్ ఓవరాల్ చాంపియన్గా నిలిచింది. అన్ని క్రీడల్లో సత్తాచాటిన బాలానగర్ అథ్లెట్లు 117 పాయింట్లతో ట్రోఫీ కైవసం చేసుకున్నార�
జాతీయ పతాకాలతో పరుగులు త్యాగధనుల స్మరణతో ఫ్రీడం రన్ పాల్గొన్న ప్రజలు, ప్రజాప్రతినిధులు వైభవంగా స్వతంత్ర వజ్రోత్సవాలు నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఆగస్టు 11: 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొన�