ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో (Sathupalli) భారీ వర్షం కురిసింది. దీంతో సింగరేణి గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. వర్షం ప్రభావంతో జేవీఆర్ ఉపరితల గనులు, కిష్టారం ఓసీల్లోకి వరద నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్
సైలో బంకర్ కాలుష్యం కారణంగా ఆదివారం మరొకరు మృతిచెందారు. దీంతో కాలు ష్యం కారణంగా జరిగిన మరణాలు మూడుకు చేరుకున్నాయి. ఖమ్మం జిల్లా సింగరేణి సత్తుపల్లి జేవీఆర్-1, 2, కిష్టా రం ఉపరితల గనుల్లో ఉత్పత్తి అయిన బొగ
సింగరేణి (Singareni) కాలుష్యం నుంచి కాపాడాలంటూ సత్తుపల్లి మండలం కిష్టారం అంబేద్కర్ నగర్వాసులు వినూత్న ప్రదర్శన నిర్వహించారు. కిష్టారం ఓపెన్కాస్ట్ బొగ్గు గని తరలింపునకు సంబంధించి ఏర్పాటు చేసిన సైలో బంకర్
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు, బహిరంగ చర్చకు పిలుపు నేపథ్యంలో ఆదివారం ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో రోజంతా హైటెన్షన్ నెలకొన్నది. ఇరు పార్టీల నేతలు బహిరంగ చర్చకు వస్తారనే స
సత్తుపల్లి నియోజకవర్గ కాంగ్రెస్లో వర్గాల లొల్లి మొదలైంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ను వీడిన నేతలు.. ఆ పార్టీ అధికారంలోకి వచ్చా క మళ్లీ చేరారు. దీంతో వర్గపోరు బహిర్గతమైంది. కొత్తగా పార్టీలో చే�
సీతారామ ప్రాజెక్టును పూర్తి చేయడమే తన రాజకీయ లక్ష్యమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala Nageswara Rao) అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం యాతాకులకుంట వద్ద సీతారామ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న టన్నెల్
BRS Party President KCR Participating in Praja Ashirvada Sabha at Sathupalli, BRS Party President KCR, Praja Ashirvada Sabha at Sathupalli, CM KCR, Praja Ashirvada Sabha, Sathupalli,
ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది పది.. చేసింది వంద. ఇంటింటికి నీళ్లు ఇస్తామని ఏ ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పలేదు. రైతుబంధు, రైతు బీమా కూడా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టలేదు. కానీ చేసుకుంటూ పోతున్నాం. ప్రధాని నర
Sathupalli | ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న సత్తుపల్లి నియోజకవర్గం.. స్వరాష్ట్రంలో తన రూపురేఖలు మార్చుకున్నది. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ మిగతా నియోజకవర్గాలకు ఆదర్శంగా నిలిచింది. ఆస్పత్రు
రైతు బీమా తరహాలో రాష్ట్రంలోని నిరుపేద కుటుంబాలకు సీఎం కేసీఆర్ రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పించారని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య (Sandra Venkata Veeraiah) అన్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ రెండుసార్లు చేసిన అభి
ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సత్తుపల్లి నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో వర్గపోరు భగ్గుమన్నది. ఈ నెల 17న హైదరాబాద్లో జరగనున్న కాంగ్రెస్ విజయభేరి నేపథ్యం లో సమ�
దేశంలోనే వ్యవసాయ రంగాన్ని నంబర్వన్గా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్దేనని ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. శనివారం రైతు దినోత్సవ సంబురాలు అంబరాన్నంటాయి. సత్తుపల్లి మండలం కొత్త
సత్తుపల్లి మున్సిపాలిటీలో అభివృద్ధి పనుల కోసం రూ.60 కోట్ల నిధులు మంజూరు చేసిన రాష్ట్ర పురపాలక శాఖ కేటీఆర్కు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు మంగళవారం హైదరాబా
కార్డన్ సెర్చ్ | చట్టవ్యతిరేక చర్యలకుఎవరు పాల్పడినా ఉపేక్షించేది లేదని డీసీపీ ఎల్సీ నాయక్ అన్నారు. సత్తుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ కాలనీలో గురువారం తెల్లవారుజామున సత్తుపల్లి పోలీసుల ఆద్వర�