శ్రీనాగి సికింద్రాబాద్లో పెరిగింది. సెయింట్ ఆన్స్ స్కూల్లో చదివింది. శశికళా రెడ్డిది నిజామాబాద్. అక్కడ హైస్కూల్ చదువు పూర్తి చేసి, హైదరాబాద్ వచ్చింది. రెడ్డి ఉమెన్స్ కాలేజ్లో చేరింది. శ్రీనాగి
Kodanadu case | ఏడేళ్ల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కొడనాడు హత్య, దోపిడీ కేసులో మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. ఈ కేసుకు సంబంధించి ప్రతిపక్ష ఏఐఏడీఎంకే నేత ఎడప్పొడి పళనిస్వామి, శశికళ తదితరులను విచ
అన్నాడీఎంకే మాజీ అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతిపై ఆమె సన్నిహితురాలు శశికళను విచారించాలని ఆర్ముగస్వామి కమిటీ తమిళనాడు ప్రభుత్వానికి సూచించింది.
Jayalalithaas Death:తమిళనాడు దివంగత మాజీ సీఎం జయలలిత మరణంపై విచారణ చేపట్టాలని మాజీ జడ్జి అరుముగస్వామి కమిషన్ తన రిపోర్ట్లో అభిప్రాయపడ్డారు. జయలలిత ఏ రోజున, ఎన్ని గంటలకు మరణించిం
చెన్నై: తమిళనాడు మాజీ సీఎం జయలలిత సన్నిహితురాలు వీకే శశికళకు చిక్కులు వీడటం లేదు. అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభించిన విడుదలైన ఆమెను ప్రశ్నించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. జయ లలిత మరణాంతరం 2017లో కొడన�
తమిళ రాజకీయంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అన్నాడీఎంకే బహిష్కృత నాయకురాలు శశికళ సూపర్ స్టార్ రజనీకాంత్తో భేటీ అయ్యారు. చెన్నైలోని రజనీకాంత్ నివాసానికి వెళ్లి, శశికళ భేటీ అయ్యారు.
చెన్నై/న్యూఢిల్లీ: అన్నాడీఎంకే బహిష్కృత నాయకురాలు వీకే శశికళకు చెందిన రూ.100 కోట్ల విలువైన ఆస్తులను ఆదాయం పన్ను శాఖ అధికారులు జప్తు చేశారు. 1991-96 మధ్య తమిళనాడు సీఎంగా జయలలిత ఉన్నప్పుడు పయనూర్ గ్రామంలో శశికళ
చెన్నై: వీకే శశికళపై తమిళనాడులో ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. అన్నాడీఎంకే పార్టీకి చెందిన నేత సీ వీ షణ్ముగం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆ కేసు బుక్ చేశారు. శశికళ గురించి వ్యతిరేకంగా మాట్లాడిన తర్వాత త�
చెన్నై: శశికళతో మాట్లాడే వారిని పార్టీ నుంచి బహష్కరిస్తామని తమిళనాడుకు చెందిన ఏఐఏడీఎంకే తమ నేతలను హెచ్చరించింది. సోమవారం జరిగిన పార్టీ సమావేశంలో ఈ మేరకు ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్�
అన్నాడీఎంకేను చక్కదిద్దుతానంటూ అనుచరులకు హామీ! చెన్నై, మే 30: ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్టు ప్రకటించిన శశికళ.. ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓటమి పాలవ్వడంతో �