॥సీ॥
భారత దేశపు భాసిల్లు వేదాంత
తత్వమ్ము దెలిపిన తపస్వి యెవరు?
దివ్యనాధ్యాత్మిక దీప్తి పుంజములను
జగతికి పంచిన సదయుడెవరు?
దేశాల మధ్యన దివ్య సంబంధాలు
నెరిపినట్టి సుగుణ నేత యెవరు?
విశ్వవిద్యాలయ విద్యను �
State Level Award | ఆసిఫాబాద్ జిల్లా జైనురు మండల కేంద్రానికి చెందిన లిటిల్ స్టార్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ రాష్ట్రస్థాయి అవార్డు లభించిందని ఆ పాఠశాల కరస్పాండెంట్ డాక్టర్ అసిఫ్ తె�
మారిన పరిస్థితుల కు అనుగుణంగా విద్యార్థులను ఉత్తమ పౌ రులుగా తీర్చిదిద్దేలా బోధించాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని వనపర్తి కలెక�
సమాజంలో ఉపాధ్యాయ వృత్తికి మించిన వృత్తి మరేదీ లేదని, ఈ వృత్తి ఎంతో గొప్పదని చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పేర్కొన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని హనుమకొండ కలెక్టరేట్లోని డీ
సమాజంలో గురువుల పాత్ర ఉన్నతమైనదని, తల్లిదండ్రులు జన్మనిస్తే గురువులు జీవితాన్నిస్తారని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో భీమారంలోని జడ్పీ పాఠశాలలో సోమవ
Minister Errabelli | రాజకీయ వేత్తగా, ఉప రాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా సర్వేపల్లి రాధాకృష్ణన్ అనేక సేవలు అందించారని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా వరంగల్లోని ఆకుత
Parliament | రాజ్యాంగంలోని 79వ అధికరణం నిర్దేశించినట్లు, మన పార్లమెంటు మూడు విభాగాలుగా ఉంటుంది. అది రాష్ట్రపతి, రాజ్యసభ, లోక్సభలతో కూడినది. అంటే రాష్ట్రపతి పార్లమెంటులో అంతర్భాగం అన్నమాట. అందువల్లనే, ఉభయ సభలు ఓ బ
Minister Jagadish reddy | స్వాతంత్య్ర ఉద్యమంలో ఉపాధ్యాయులపాత్ర గణనీయమైనదని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. దేశ రెండో రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్.. రాష్ట్రపతిగా కాకుండా ఉపాధ్యాయ వృత్తికే
హైదరాబాద్ : జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను కేంద్రం ప్రకటించింది. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులుగా రాష్ట్రం నుంచి ముగ్గురు టీచర్లు ఎంపికయ్యారు. మహబూబ్నగర్ జిల్లా పరిషత్ హైస్కూల్ ఉపాధ్యాయు�