మాజీ సర్పంచ్లు ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులతోపా టు.. తమ సొంత డబ్బు.. ఇతరుల వద్ద అప్పులు తీసుకొచ్చి గ్రామాల అభివృద్ధికి కృ షి చేశారు. అయితే వాటికి సంబంధించిన బిల్లులు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్
పెండింగ్లో ఉన్న గ్రామాల్లోని అభివృద్ధి పనుల బిల్లుల కోసం ఎంతకైనా తెగిస్తామని, అవసరమైతే నక్సల్స్గా మారుతామని మాజీ సర్పంచులు హెచ్చరించారు. బుధవారం ఆసంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో నగరంలోని ఫిలింభవన్లో వి�
తన హయాంలో అభివృద్ధి పనులు చేపట్టినా నేటికీ బిల్లులు రాలేదని మాజీ సర్పంచ్ శాంతమ్మ వాపోయారు. బుధవారం ఆమె వనపర్తి జిల్లా పాన్గల్ మండలం తెల్లరాళ్లపల్లి గ్రామ పంచాయతీ వద్ద నిరసన తెలిపారు.
గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని తాజా మాజీ సర్పంచులు ప్రభుత్వాన్ని కో రారు. ఈ మేరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నిరసన లు చేపట్టారు. పలుచోట్ల మహాత�
తమకు రావాల్సిన పెండింగ్ బిల్లులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని తాజా మాజీ సర్పంచులు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మహాత్మాగా�
‘లక్షలాది రూపాయలు అప్పు తెచ్చి గ్రామాభివృద్ధికి పెట్టిన. ఏండ్లు గడుస్తున్నా ఇప్పటికీ పైసా రాలే. ఉండటానికి నాకు ఇల్లు లేదు. అందుకే నేను కట్టిన జీపీ భవనంలోనే నివాసం ఉంటున్న. ఎవరేం చేసుకుంటారో చేసుకోండి’ అ�
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవదన్న భయంతోనే సీఎం రేవంత్రెడ్డి సర్పంచ్లకు బిల్లులు ఇవ్వకపోవడంతోపాటు ఎన్నికలకు వెళ్లడం లేదని సిద్దిపేట నియోజకవర్గానికి చెందిన మాజీ సర్పంచ్లు కాల్వ ఎల్లయ్�
పెండింగ్లో ఉన్న సర్పంచ్ల బిల్లులను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని సోమవారం అసెంబ్లీలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి డిమాండ్ చేశారు. జనగామ నియోజకవర్గంలో బిల్లులు రాకపోవడంతో సర్పంచ్లు ఎదుర�
రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ అరాచక పాలన కొనసాగిస్తున్నదని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. మంగళవారం ఆయన హనుమకొండ జిల్లా శాయంపేటలో మీడియాతో మాట్లాడారు.
వారిప్పుడు గ్రామ సర్పంచ్లు కారు. 2024, జనవరి 31తో వారి పదవీకాలం ముగిసి మాజీలైపోయారు. తమ హయాంలో గ్రామాభివృద్ధి కోసం వారు ఎన్నో పనులు చేశారు. గ్రామ పంచాయతీల్లో రైతు వేదికలు, డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలు, క్ర�
పెండింగ్ బిల్లుల కోసం పోరుబాట పట్టిన మాజీ సర్పంచులు, మాజీ ఉప సర్పంచులపై ప్రభుత్వం కక్షగట్టింది. శాంతియుత నిరసనలకు సిద్ధమైన వారిని ఎక్కడికక్కడ నిర్బంధించింది. సోమవారం తెలవారుజాము నుంచే రాష్ట్రవ్యాప్త�
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సర్పంచ్ల పెండింగ్ బి ల్లులను వెంటనే చెల్లిస్తామని ఇచ్చిన హామీని సీఎం రేవంత్రెడ్డి నిలబెట్టుకోవాలని బీజేపీ ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు.