Mahesh Babu | సాధారణంగా మహేశ్ బాబు చాలా కూల్గా కనిపిస్తాడు.. స్టేజీ ఎక్కిన తర్వాత కూడా కంపోజ్డ్గా ఉంటాడు. ఎమోషనల్ అయినట్లు ఎప్పుడూ కనిపించడు కూడా. ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ వచ్చినా చాలావరకు బయటపడడు.. లోపలే క�
మాస్తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ పల్స్ తెలిసిన దర్శకుడు పరశురామ్. కెరీర్ ఆరంభం నుంచి వైవిధ్యమైన కథలతో ప్రయాణం సాగిస్తున్నారాయన. ‘గీతగోవిందం’ చిత్రం వందకోట్ల మైలురాయిని దాటి ఆయన కెరీర్కు తిరుగులేన�
సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) చిత్రం మే 12న థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది. రిలీజ్ టైం దగ్గర పడుతున్న కొద్దీ మేకర్స్ ఏదో ఒక అప్డేట్ రిలీజ్ చేస్తూ ఫ్యాన్స్ ఖుషీ అయ్యేలా చేస్తున్నారు.
టాలీవుడ్ డైరెక్టర్ పరశురాం (Parasuram), మహేశ్ బాబు (Mahesh babu) కాంబినేషన్లో వస్తోంది సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata). టాలెంటెడ్ బ్యూటీ కీర్తిసురేశ్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రం మే 12న థియేటర్లలో గ్రాండ్గా వి�
మహేష్బాబు కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. పరశురామ్ దర్శకుడు. ఈ నెల 12న ప్రేక్షకులముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రచార కార్యక్రమాల వేగం పెంచారు. కుటుంబంతో కలిసి పారిస్ విహార య�
మే 12న థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata). ఇప్పటికే పరశురాం అండ్ టీం ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో కొరియోగ్రఫర్ శేఖర్ మాస్టర్ (Sekhar Master) ఓ ఇంటర్వ్యూలో పలు విష
Movie Ticket Rates | ఈ మధ్య కాలంలో ఏ పెద్ద సినిమా విడుదలైనా కూడా.. అది ఎలా ఉంది అనే కంటే ముందు ప్రేక్షకులు మాట్లాడుకుంటున్న మాట టికెట్ రేట్ ఎంత పెంచారు అని..? ఎందుకంటే ఒక్కో సినిమాకు టికెట్ రేట్లు దారుణంగా అలా పెరిగిపోత�
గీతగోవిందం సక్సెస్ అనంతరం లాంగ్ గ్యాప్ తీసుకున్న పరశురాం ( Parasuram) ఇపుడు సూపర్ స్టార్ మహేశ్ బాబు (Maheshbabu)తో సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) సినిమా చేస్తున్నాడు.
యువ రైటర్ అనంత శ్రీరామ్ (Anantha Sriram) తెలుగులో 1300కుపైగా పాటలు రాశారు. తాజాగా మహేశ్ బాబు (Mahesh Babu) హీరోగా తెరకెక్కుతున్న సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) సినిమాకు కూడా మొత్తం పాటలు రాశారు.
మహేశ్ బాబుతో పరశురాం చేస్తున్న సర్కారు వారి పాట (Sarakaru Vaari Paata) మే 12న విడుదల కానుంది సర్కారు వారి పాట. ఈ నేపథ్యంలో పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో పరశురాం అండ్ టీం బిజీగా ఉంది.
మహేష్బాబు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’చిత్రీకరణ పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్ను విడుదల చేశారు. ఇందులో మహేష్బాబు రౌడీ మూకల భరతం పడుతూ ఉగ్రరూపంలో కనిపిస్తున్నా�
సర్కారు వారి పాట (Sarkaru Vaaru Paata)ను షూటింగ్ను పూర్తి చేసే పనిపై ఫోకస్ పెట్టాడు మహేశ్ బాబు (Mahesh Babu). విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఫైనల్గా మిగిలిన ఓ పాటను కంప్లీట్ చేసే పనిలో ఉంది మహేశ్ అండ్ టీం.
గీత గోవిందం ఫేం పరశురాం దర్శకత్వం వహిస్తున్న సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) షూటింగ్ వచ్చే నెల వరకు పూర్తి కానుంది. మరోవైపు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) అయితే మహేశ్ బాబు ఎప్పుడు �
మహేష్బాబు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’ నుంచి రెండో గీతం ‘పెన్నీ..’ ఆదివారం విడుదలైంది. ఈ పాట ద్వారా మహేష్బాబు తనయ సితార వెండితెరపై అరంగేట్రం చేసింది. చక్కటి నృత్యం, హావభావాలతో