కమాన్ పూర్ : మండలంలోని పెంచికల్ పేట్ గ్రామంలో నిర్వహిస్తున్న వన దేవత జాతరలో ప్రధాన ఘట్టం వైభవంగా జరిగింది. జాతర మహోత్సవంలో భాగంగా గురువారం సమ్మక్క గద్దెనెక్కింది.
Medaram : మేడారం జాతరలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(MLA KoushikReddy) కి అవమానం జరిగింది. కుటుంబంతో కలిసి సమ్మక్క, సారలమ్మలను దర్శించుకొని.. చెల్లించుకోవాలనుకున్న ఆయనను పోలీసులు అడ్డుకున్నారు.
Medaram Jathara | కన్నెపల్లి కల్పవల్లి బుధవారం సారలమ్మ గ ద్దెను చేరడంతో మేడారం మహాజాతరలో తొలి అంకం మొదలైంది. పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, కొండాయి నుంచి గోవిందరాజు తరలివచ్చి మేడారం గుడి వద్ద సారలమ్మకు స్వాగతం పల�
పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నీరుకుల్ల మానేటి రంగనాయక స్వామి ఆలయం ఆవరణలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతర లో భాగంగా బుధవారం జాతర కమిటీ చైర్మన్ పొన్నం చంద్రయ్య గౌడ్ ఆధ్వర్యంలో పూజార్లు సారలమ్మను
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో సమ్మక్క-సారలమ్మ జాతర ఉత్సవాలు బుధవారం నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. జాతర కమిటీ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.
వనదేవతలు సమ్మక్క- సారలమ్మ మూడు రోజుల జాతరకు రేకుర్తి ముస్తాబైంది. జాతరలో తొలిఘట్ట మైన సారలమ్మ బుధవారం గద్దెనెక్కనున్నది. ఇందు కోసం ప్రత్యేకంగా పోలీసులు రోప్ బృందాన్ని ఏర్పాట్లు చేశారు.
KCR | మేడారం సమ్మక్క, సారలమ్మ ప్రధాన జాతరకు సర్వం సిద్ధమైంది. రేపటి (జనవరి 28) నుంచి ఈ నెల 31 వరకు కన్నుల పండువలా జాతర సాగనుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్�
KTR | ఈ నెల 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర జరుగనుంది. ఈ జాతర కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ప్రధాన జాతర ప్రారంభానికి ముందే గత కొన్ని రోజులుగా భక్తులు పెద్ద సంఖ్యలో మేడారం జ�
హనుమకొండ చౌరస్తా, జనవరి 16: మేడారం జాతరకు విశేషంగా జనాదారణ ఉన్నందున రాష్ట్రవ్యాప్తంగా 3 రోజులు అధికారికంగా సెలవులు ప్రకటించాలని పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులి దేవేందర్ ముదిరాజ్ ప్రభు
Medaram Prasadam : ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన "సమ్మక్క సారలమ్మ జాతర’’ ఈ నెల 28 నుండి 31వ తేదీ వరకు జరుగనుంది. ఈ నేపథ్యంలో భక్తుల కోసం టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక సేవల్ని ప్రారంభించింది.
Satish Reddy | మేడారం సమ్మక్క - సారక్కల మీద ప్రమాణం చేసి ప్రతీ రైతుకి రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి మాట తప్పిన ఏకైక ముఖ్యమంత్రివి నువ్వే రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ నాయకుడు వై సతీశ్ రెడ్డి మండిపడ్డారు.
సమ్మక్క, సారలమ్మ దర్శనం కోసం 13 మంది స్నేహితులతో కలిసి మేడారంకు వెళ్లిన జనగామ యువకుడు ఆదివారం ఉదయం జంపన్న వాగులో స్నానానికి వెళ్లి గల్లంతై మృతి చెందాడు.