దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో రెండు రోజుల పాటు జరిగిన విపక్ష పార్టీల కూటమి (Opposition Meet) ఇండియా భేటీ శుక్రవారం ముగిసింది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జట్టుగా పనిచేయాలని పలు తీర్మానాలు చేసిన సమావేశ�
Sanjay Raut | భారత్లో అంతర్భాగమైన అరుణాచల్ ప్రదేశ్, ఆక్సాయ్చిన్లను తమ భూభాగాలు చూపుతూ డ్రాగన్ దేశం చైనా అధికారిక మ్యాప్ను విడుదల చేసింది. ఈ వ్యవహారంపై శివసనే (యూబీటీ) నేత సంజయ్ రౌత్ కేంద్రంపై మండిపడ్డా�
Sanjay Raut | ఉద్దవ్ ఠాక్రే వర్గానికి చెందిన శివసేన (Shiv Sena) నేత సంజయ్ రౌత్ (Sanjay Raut) కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) వచ్చే లోక్ సభ ఎన్నికల్లో (Lok Sabha elections) ప్రధాన మంత్రి నరేంద్ర మ�
కాషాయ పార్టీ అధికారమే లక్ష్యంగా ఎంతకైనా దిగజారుతుందని శివసేన నేత (యూబీటీ), ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay raut) పేర్కొన్నారు. ఇతర పార్టీలను చీల్చి ఆపై వారిని తమ పార్టీలో కలిపేసుకుంటున్నారని ఆరోపించారు.
Sanjay Raut | మహారాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)ని రెండు ముక్కలుగా చీల్చిన అజిత్ పవార్ (Ajit Pawar ) తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి ఏక్నాథ్ షిండే ( Eknath Shinde) ప్రభుత్వంతో చేతులు కలిపిన వ
ED Raids: బీఎంసీలో 12 వేల కోట్ల స్కామ్తో సంబంధం ఉన్న మనీల్యాండరింగ్ కేసులో ఇవాళ ఈడీ సోదాలు చేపట్టింది. ఆ రాష్ట్రానికి చెందిన ఉద్ధవ్, సంజయ్ రౌత్ల సన్నిహితులను ఈ కేసులో ఈడీ ప్రశ్నిస్తోంది. ఆ స్కామ్ను
జూన్ 20వ తేదీని ప్రపంచ ద్రోహుల దినోత్సవంగా ప్రకటించాలని కోరుతూ శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ ఐక్యరాజ్య సమితికి లేఖ రాశారు. గతేడాది ఇదే రోజు (జూన్ 20) బీజేపీ ప్రోద్బలంతో శివసేనను మోసం చేసి ఏక్నాథ్ శిండే
దేశంలో నరేంద్ర మోదీ హవా ముగిసిందని శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్ ఆదివారం ముంబైలో జరిగిన మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ ఇప్పుడిక తమ (విపక్షాలు) ప్రభావ�