వ్యాధుల కాలం.. పరిసరాల పరిశుభ్రతే ప్రధానం అంటున్న ప్ర భుత్వం.. సర్కారు బడులను మాత్రం పట్టించుకోవడం లే దు. దీంతో పారిశుధ్యం పడకేసింది. మరుగుదొడ్లు, మూత్రశాలలను శుభ్రం చేసే సిబ్బంది లేకపోవడంతో పాఠశాల ప్రాంగ
సంగారెడ్డి జిల్లాలో పారిశుధ్యం పడకేయడంతో విషజ్వరాలు పంజావిసురుతున్నాయి. విపరీతంగా దోమలు పెరిగి డెంగీ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ప్రభు త్వం, అధికారులు ప్రజారోగ్యాన్ని పట్టించుకోవడం లేదు.
పల్లెల్లో పారిశుధ్యం పూర్తిగా కొరవడింది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పల్లెప్రగతితో గ్రామాలను పరిశుభ్రంగా తయారు చేస్తే.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే పట్టింపు కరువైంది. దీంతో ఎక్కడకక్కడ చెత
ముంపు ప్రాంతాల్లో పకడ్బందీగా పారిశుధ్య పనులు కొనసాగుతున్నాయని, వ్యాధులు ప్రబలకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య రక్షణకు వైద�
దేశానికి పట్టుకొమ్మలైన పల్లెల అభివృద్ధిని రాష్ట్ర ప్రభుత్వం విస్మరించింది. ఏడు నెలలుగా పల్లెలకు రూపాయి నిధులు విడుదల చేయకపోవడంతో ఇవ్వాళ గ్రామా ల్లో అభివృద్ధి కుంటుపడింది. చిన్నపాటి వ ర్షాలకు అంతర్గత వ
స్వచ్ఛదనం-పచ్చద నం కార్యక్రమంలో భాగంగా పారిశుధ్య పనులను ముమ్మరంగా నిర్వహించి, సీజనల్ వ్యా ధుల నివారణకు కృషి చేయాలని అధికారులను కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు.
ప్రభుత్వం చేపట్టిన ‘స్వచ్ఛదనం-పచ్చదనం’కార్యక్రమంపై అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సం స్థల ప్రతినిధులు ప్రజలకు సంపూర్ణ అవగాహన కల్పించాలని రాష్ట్ర రవాణా, బీసీ సం క్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
ప్రజల జీవనోపాధిని మెరుగుపర్చేందుకు అధికారులు కృషి చేయాలని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. శుక్రవారం స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమంలో చేపట్టాల్సిన పనులపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధ�
భారీ వర్షాలు-వరదల నేపథ్యంలో ఖమ్మం మున్నేరు పరీవాహక ముంపు ప్రాంతాలను మున్సిపల్ కమిషనర్ అభిషేక అగస్త్య శుక్రవారం పరిశీలించారు. మున్నేటికి వరదలు వచ్చినప్పుడు ఏయే ప్రాంతాలు మునుగుతాయని అధికారుల నుంచి త�
గ్రామాలు, పట్టణాల్లో పారిశుధ్య పను లు పక్కాగా చేపట్టాలని, సీజనల్ వ్యాధుల ప్రబలకుండా అధికారులు అప్రమత్తంగా ఉండి చర్యలు చేపట్టాలని మంత్రి సీతక్క ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స
జిల్లాలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. వర్షాలతో గ్రామాల్లో అపరిశుభ్ర వా తావరణం నెలకొనడంతో దోమలు, ఈగలు వృద్ధి చెందడం, నీటి వనరుల్లో కలుషిత నీరు చేరడంతో ప్రజలకు వ్యాధులు వ్యాపిస్తున్నా యి.
కరీంనగర్లోని పలు దవాఖానల బయో వ్యర్థాలపై నగరపాలక సంస్థ ప్రత్యేక దృష్టిపెట్టింది. బల్దియాకు అందిస్తున్న చెత్తలోనే వాటిని కూడా కలుపుతుండడంతో ఇన్చార్జి కమిషనర్ కఠిన చర్యలు మొదలు పెట్టారు.
మండలంలోని గుల్లకోట గ్రామాన్ని కేంద్ర బృందం గురువారం పరిశీలించింది. ఈ సందర్భంగా అధికారులు గ్రామస్తులతో మాట్లాడారు. అధికారులు సకాలంలో గ్రామానికి వచ్చి సమస్యలపై స్పందిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నార
మెదక్ జిల్లా నిజాంపేట గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో శనివారం పారిశుధ్య కార్మికులు మోకాళ్లపై నిల్చుని నిరసన తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత నాలుగు నెలలుగా ప్రభుత్వం జీతాలు చెల్లించక పోవడంతో కు�