ఇసుక ఆదాయం కోసం పూడికతీత పేరుతో టీఎస్ఎండీసీ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ఇసుక క్వారీలకు అనుమతులు ఇవ్వడంతో గోదావరి పరీవాహకంలోని భద్రాచలం నియోజకవర్గానికి ఇసుక లారీలు దండెత్తాయి. నిత్యం వేలాది లారీలతో త�
ఒకటా రెండా.. ఒకే సారి వందలాది లారీలు ఆ గ్రామాలను చుట్టుముడుతున్నాయి. హారన్ల మోతలతో హడలెత్తిస్తున్నాయి. లారీలు వెళ్లినపుడల్లా వైబ్రేషన్ వచ్చి రోడ్ల పక్క ఇండ్లు వణికిపోతున్నాయి.
మణుగూరు పినపాక మార్గం ఆసాంతం ప్రధాన రహదారిగా కాకుండా ఇసుక లారీల అడ్డాగా కన్పిస్తోంది. ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణం కోసం నిర్మించిన ప్రధాన రోడ్డు మార్గాన్ని ఇసుక లారీలు అమాంతంగా ఆక్రమించాయి.
ములుగు జిల్లాలో అడ్డూఅదుపు లేని వేగంతో దూసుకొస్తున్న ఇసుక లారీలతో ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. మద్యం మత్తు, నిర్లక్ష్యపు డ్రైవింగ్కు నిత్యం ఏదో ఒకచోట ప్రమాదాలతో రహదారులు రక్తమోడుతున్నాయి.
బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వెళ్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇసుక లారీలు అడ్డుపెట్టించి అడ్డుకున్నదని, కార్యకర్తలతో పాటు ఐదు కిలోమీటర్లు తనతోపాటు మరో ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు నడిచి సభా ప్రాంగణానికి చేరు�
BRS | ఇసుక లారీలు(Sand trucks) ఢీకొని మృతి చెందిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయలఎక్స్గ్రేషియోతో పాటు వారి కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం కేటాయించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.
ఇసుక అక్రమ రవాణాపై నియంత్రణ కరువైందని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇసుకను దోచుకుపోతున్నారని మాట్లాడిన అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి, ప్రస్తుత మంత్రి.. ఇసు�