ప్రజలకు మౌలిక వసతుల కల్పన కోసం ఎంతో కృషి చేస్తున్నట్టు మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. శనివారం మోండామార్కెట్, బన్సీలాల్పేట్, రాంగోపాల్పేట్, బేగంపేట్ డివిజన్ల్లో పర్యటించి రూ. 1.32 కోట్ల ర
Minister Talasani | ఎన్నో సంవత్సరాల నుంచి సనత్ నగర్ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ కష్టాలు తొలగించేందుకు 210 కోట్ల రూపాయలతో పనులు చేపట్టనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani )తెలిపారు. సనత్ నగర్ నియోజ�
Insta Reels | ఇటీవల సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగింది. ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరి వద్ద ఏదో ఒక సోషల్ మీడియా అకౌంట్ తప్పనిసరిగా ఉంటున్నది. ఒక్క వీడియో తీసి పోస్ట్ చేస్తే లైక్స్, వ్యూస్ కోసం సాహసాలు చేస్తుంట�
Minister Srinivas Yadav | తెలంగాణ గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత బీఆర్ఎస్ పార్టీదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని మొండా మార్కెట్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ఆత్మీ
తెలంగాణ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పని చేస్తుందని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
Minister Talasani Srinivas | ద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. అమీర్పేటోలని మున్సిపల్ గ్రౌండ్లో తలసాని యువసేన ఆధ్వర్యంలో మూడు రోజుల
minister talasani | ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయమని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వివిధ శాఖల అధికారులతో కలిసి ఆయన జెక్ కాలనీలో పర్యటించారు. మొదట జెక్ కాలనీ వాసులు తమ అవసరాల కోసం �
హైదరాబాద్ : సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో వివిధ అభివృద్ధి పనులకు ఈ నెల 12వ తేదీన మంత్రి కేటీఆర్ శంకుస్థాపనలు చేస్తారని తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో GHMC, SNDP, ట
బేగంపేట్ : ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ నడుం బిగించారు. ఈ మేరకు ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న సనత్ నగర్ నియోజకవర్గం పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠ
అమీర్పేట్: చాలాకాలం తర్వాత పాఠశాలలు తెరుచుకున్న పరిస్థితుల్లో సనత్నగర్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశా లల్లో ఎప్పటిలాగే మెరుగైన వసతుల కల్పనకు మంత్రి తలసాని చర్యలు తీసుకుంటున్నారు. రూ.2 కోట్ల నిధుల
అమీర్పేట్:రాంగోపాల్పేట్ డివిజన్లోని ఆర్పి రోడ్డులో రూ.2.35 కోట్ల వ్యయంతో చేపడుతున్న వంతెన విస్తరణ పనులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోమవారం ఉదయం అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్�