కాంగ్రెస్లో మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకుల మధ్య సమోధ్య కుదిర్చి, పార్టీ నిర్మాణం చేయడంలో భాగంగా కాంగ్రెస్ అధిష్టానం జోగుళాం
‘నీకు రాజకీయ భిక్ష పెట్టిన రాజోళి మండలంలో ఏ గ్రామానికైనా వెళ్లే దమ్ము నీకుందా’..? అని మాజీ ఎమ్మెల్యే సంపత్కుమార్ను బీఆర్ఎస్ రాష్ట్ర నేత కురువ విజయ్కుమార్ ప్రశ్నించారు.
‘ప్రజా నాయకుడైన మాజీ మంత్రి హరీశ్రావును విమర్శించే స్థాయి ఆలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్కుమార్కు లేదు.. సీఎం మెప్పుకోసమే హరీశ్రావుపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు’ అని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన�
ఆడపిల్ల పుట్టడం అదృష్టమని, ఆడపిల్లతోనే ఇంటికి పరిపూర్ణత వస్తుందని మధిర మున్సిపల్ కమిషనర్ సంపత్కుమార్ అన్నారు. ఆడపిల్లను మగపిల్లవాడితో పాటు సమానంగా చూడాలన్నారు.
జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్లో ఏర్పాటు చేసిన భూభారతి అవగాహన సదస్సులో ప్రొటోకాల్ వివాదం సృష్టించింది. ధరణి పోర్టల్ స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి నూతన ఆర్ఓఆర్ చట్టంపై ప్రజలకు అవగ�
ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ, నాయకత్వం మద్దతు ఇచ్చిందని మాజీ ఎమ్మెల్యే సంపత్కుమార్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది మాలలు.. వర్గీకరణకు వ్యతిరేకంగా పని చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం �
చెస్ క్రీడల్లో రాణించి జిల్లాకు పేరు తీసుకురావాలని చెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎస్ సంపత్కుమార్ పేర్కొన్నారు. ఆదివారం రెబ్బెన మండలం గోలేటిటౌన్షిప్లో గల టీబీజీకేఎస్ కార్యాలయంలో చెస్ అస
నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా తానే అన్నివిధాలా అర్హుడినని, తక్షణమే జోక్యం చేసుకొని తనకు న్యాయం చేయాలని కోరుతూ కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే సంపత్కుమార్ పార్టీ అగ్రనేత సోనియాగాంధీకి లేఖ రాశారు. వాస�
ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ జన్మదిన వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. వరంగల్చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ 28వ డివిజన్ అధ్యక్షుడు కురిమిల్ల సంపత్కుమార్, మర్రి రవీందర్ ఆధ్వర్యంలో పటాకులు
దివంగత మాజీ ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య ఆశయ సాధనకు కృషి చేయాలని ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ అన్నారు. శుక్రవారం నర్సింహ్మయ్య మూడో వర్ధంతి సందర్భంగా వేంపాడు స్టేజీ వద్ద నోముల నర్సింహ్మయ్య విగ్రహానికి
అలంపూర్ కాంగ్రెస్ అభ్యర్థి సంపత్కుమార్కు గురువారం నిరసన సెగ తగిలింది. ఇందిరమ్మ ఇండ్ల పంపిణీలో ఒక్కొక్కరు పదుల సంఖ్యలో లబ్ధి పొందారని, నిజమైన లబ్ధిదారులకు ఇండ్లు రాలేదని జోగుళాంబ గద్వాల జిల్లా మానవ
జిల్లా వ్యాప్తంగా శనివారం తెలంగాణ భాషా దినోత్సవం, కాళోజీ నారాయణ రావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పలు సంఘాలు, విద్యాసంస్థల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.