మహాజాతర సందర్భంగా సమ్మక్క-సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలపై ఏర్పాటు చేసిన హుండీలను సోమవారం దేవాదాయ శాఖ అధికారులు హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపానికి తరలించారు. సుమారు 462 ఇనుప హుండీలు, 30 బట్ట హుం
రెండేండ్లకోసారి జరిగే మేడారం సమ్మక్క, సారలమ్మల మహాజాతర ఏర్పాట్లకు రాష్ట్ర ప్రభుత్వం రూ.110 కోట్లు ఖర్చు చేస్తుందని రెవెన్యు, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పంచాయతీరాజ్, స్త్రీ, �
వనదేవతల దర్శనానికి సోమవారం భక్తులు భారీగా తరలివచ్చారు. మొదట జంపన్నవాగులో పుణ్యస్నానాలు చేసి తలనీలాలు సమర్పించారు. అక్కడి నుంచి గద్దెల వద్దకు చేరుకొని సమ్మక్క-సారలమ్మకు మొక్కులు చెల్లించారు.
వనదేవతలు సమ్మక్క-సారలమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి ప్రైవేట్, ఆర్టీసీ బస్సుల్లో లక్షలాది మంది భక్తులు మేడారానికి తరలివచ్చారు. ఎటు చూసినా దారులన్నీ నిండి�
మేడారం జాతర ముగిసే వరకు అటవీ శాఖ వసూలు చేస్తున్న పర్యావరణ రుసుమును నిలిపివేస్తున్నట్లు అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఒక ప్రకటనలో తెలిపారు.
ఆదివాసీ దైవాలు సమ్మక్క-సారలమ్మ దర్శనానికి భక్తులు బారులు తీరుతున్నారు. మహా జాతరకు మరో 20 రోజుల సమయం ఉన్నప్పటికీ ముందస్తు మొక్కులు చెల్లిస్తున్నారు. దీంతో గద్దెలు, మేడారం పరిసరాలు భక్తులతో సందడిగా మారాయి.
మేడారం సమ్మక్క-సారలమ్మ దర్శనానికి ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చారు. మొదట భక్తులు జంపన్నవాగులో పుణ్యస్నానాలు చేసి సమ్మక్క, సారక్క, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలపై పసుపు, కుంకుమ, ఎత్తుబెల్లం, నూతన వస్�
మేడారం మహాజాతరకు వచ్చే దేశ, విదేశీ పర్యాటకులు, భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రతిపాదన చేసింది. ప్రపంచవ్యాప్తంగా పర్యాటక ప్రాంతాల్లో ప్రాచుర్యం, ఆదరణ పొందుతున్న ‘హోంస్టే’ సౌ
అధికారులు, ప్రజాప్రతినిధులు సమష్టి కృషితో పనిచేసి వచ్చే ఫిబ్రవరిలో జరిగే మేడారం సమ్మక్క, సారలమ్మల మహాజాతరను విజయవంతం చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి సీతక్�
వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 21 నుంచి నాలుగు రోజులపాటు జరిగే మేడారం మహాజాతర సమయంలోనే కోయ ఇలవేల్పుల సమ్మేళనం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గిరిజన సంక్షేమశాఖ కసరత్తు చేస్తున్నది.
వచ్చే ఏడాది ఫిబ్రవరి మాసంలో జరిగే మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర తేదీలను పూజారులు బుధవారం నిర్ణయించారు. పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు ఆధ్వర్యంలో సమ్మక్క-సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరా�
మేడారం మినీ జాతరలో భాగంగా మూడో రోజు భక్తజనం ప్రవాహంలా వచ్చింది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలిరాగా, ఆదివాసీ గిరిజన దైవాలు మేడారం సమ్మక్క-సారలమ్మలను దర్శించుకునేందుకు బారులు తీరారు.