సమంత వ్యవహారం కొద్ది రోజులుగా అభిమానులలో లేనిపోని ఆలోచనలు కలిగిస్తున్నాయి. చైతూతో విడాకులు అంటూ ప్రచారం జరుగుతుండగా, ఇప్పుడు ఈ అమ్మడు ఎవరికి కాంటాక్ట్లో కూడా లేదని తెలుస్తుంది. సమంత ప్ర
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కొద్ది రోజులుగా హెడ్లైన్స్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా చైతూతో డైవర్స్ తీసుకోబోతుంది అంటూ పలు వెబ్ సైట్ అనేక కథనాలు ప్రచురించడంతో ఈ వార్త వైరల్గా మ
అక్కినేని కోడలు సమంత కొద్ది రోజులుగా వార్తలలో హాట్ టాపిక్గా మారింది. ఎప్పుడైతే తన సోషల్ మీడియా అకౌంట్స్ నుండి అక్కినేని పేరు తొలగించిందో అప్పటి నుండి అభిమానులలో అనేక అనుమానాలు తలెత్తుతున్నా�
నాగ చైతన్యని వివాహం చేసుకొని అక్కినేని కోడలిగా మారిన సమంత ఇటీవల తన సోషల్ మీడియా పేజీలలో అక్కినేని పేరు తొలగించి హాట్ టాపిక్గా మారింది. అక్కినేని పేరు ఎప్పుడైతే తొలగించిందో అప్పటి నుండి భిన్�
అక్కినేని కోడలు సమంత తన పేరులో అక్కినేని తొలగించి కేవలం ఎస్ అనే లెటర్ని తన సోషల్ మీడియా నేమ్గా మార్చడంతో అందరిలో అనేక అనుమానాలు నెలకొన్నాయి. ఇటీవల తన పేరులో చేసిన మార్పు గురించి ఓ ఇంటర్వ్యూ
సినీరంగంలో మహిళాసాధికారత, అవకాశాల కల్పన కోసం తనవంతు కృషి చేస్తానని చెప్పింది అగ్ర కథానాయిక సమంత. ప్రతిభను ప్రదర్శించే సరైన వేదికల్ని అందిపుచ్చుకోవడమే మహిళల ముందున్న పెద్ద సవాలు అని ఆమె పేర్కొంది. బాలీవ�
ఏ మాయ చేశావే చిత్రంతో తెలుగు చిత్ర సీమలోకి అడుగుపెట్టిన సమంత ఆనతి కాలంలోనే టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా మారింది. ఇక చైతూతో మూడు సినిమాలు చేసిన సామ్ చివరికి ఆయనకు భార్యగా మారి అక్కనేని కోడలి ప
అక్కినేని సమంత తొలిసారి ది ఫ్యామిలీ మ్యాన్ 2 అనే వెబ్ సిరీస్తో ప్రేక్షకులని అలరించిన సంగతి తెలిసిందే. మనోజ్ బాజ్పాయి, ప్రియమణి, సమంత ప్రధాన పాత్రలు పోషించిన ఈ వెబ్ సిరీస్ ని తెలుగు దర్శకులు రాజ్
ఏ మాయ చేశావే సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సమంత ప్రస్తుతం తెలుగు, తమిళ భాషలలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతుంది. పెళ్లైనప్పటికీ సమంత క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఒకవైపు సినిమాలు మర�
విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో నయనతార, సమంత, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలుగా రూపొందుతున్న చిత్రం కాతువాకుల రెండు కాదల్. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. మొదటి సారి సౌత్లో ఇద్దరు స్టార్ హీరోయి�
‘ది ఫ్యామిలీమెన్-2’ సిరీస్లో శ్రీలంక తమిళ పోరాటయోధురాలు రాజీ పాత్రలో అద్భుతాభినయం ప్రదర్శించి దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ప్రశంసలందుకుంది అగ్ర కథానాయిక సమంత. ఈ సిరీస్లో నటనకుగాను ఇటీవల మెల్బోర్న్లో �
టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్ నాగ చైతన్య -సమంత సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా పర్సనల్ లైఫ్ని బాగా ఎంజాయ్ చేస్తుంటారు. ప్రత్యేక సందర్భాలలో వివిధ ప్రాంతాలకు వెళ్లి అక్కడ వీరు చేసే రచ్చ మామ
మాదాపూర్ : మాదాపూర్లోని హెచ్ఐసిసిలో సుచరిండియా ఆధ్వర్యంలోఏర్పాటు చేసిన ద టేల్స్ ఆఫ్ గ్రీక్ అనే నూతన ప్రాజెక్టును సినీ నటి అక్కినేని సమంత ప్రారంభించారు. ఈ సందర్భంగా సినీ నటి సమంత మాట్లాడుతూ … హైదర