టాలీవుడ్ బ్యూటీ అక్కినేని సమంత సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ తన ఫాలోవర్లు, ఫ్యాన్స్ కు జోష్ ఇస్తూ ఉంటుంది. ఈ భామ శుక్రవారం ఉదయం ఓ ఫొటో షేర్ చేసింది.
టాలీవుడ్ స్టార్స్ దృష్టి ముంబైపై పడింది. అక్కడ ఇండస్ట్రీపై దృష్టి పెట్టడమే కాదు ముంబైలో ఖరీదైన ఫ్లాటులు కొనుగోలు చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం రామ్ చరణ్ ము�
హీరోయిన్లు సక్సెస్ రూట్ లో పడగానే తమకంటూ సొంతంగా ఓ ఇల్లు చూసుకోవడం సాధారణమే. కానీ ఒక్క ప్రాంతానికే పరిమితం కాకుండా వివిధ భాషల్లో సినిమాలు చేసే హీరోయిన్లు మాత్రం కొంతమందే ఉంటారు.
బాలీవుడ్ తన పంథా మార్చుకుంటుంది. సొంత సినిమాల కంటే కూడా రీమేక్ సినిమాలపైనే ఎక్కువ శ్రద్ధ పెడుతోంది. అలా రీమేక్ చేసిన సినిమాలు చాలావరకు హిట్ అవుతుండటంతో స్టార్ హీరోలతో పాటు నిర్మాతలు కూడా పరాయ�
అక్కినేని కోడలు సమంత ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్స్లో ఒకరనే విషయం తెలిసిందే. రొటీన్కు భిన్నంగా ఉండే పాత్రలని ఎంపిక చేసుకుంటూ ఈ స్థాయికి చేరుకున్న సమంత ఇటీవల డిజిటల్ రంగంలోకి కూడా అడుగుప
వృత్తిపరంగా ఎలాంటి సవాళ్లను ఎదుర్కోవడానికైనా సదా సిద్ధంగా ఉంటానని చెప్పింది అగ్ర కథానాయిక సమంత. పెద్ద బాధ్యతల్ని స్వీకరించి విజయాల్ని అందుకోవడంలోనే గొప్ప సంతృప్తి ఉంటుందని పేర్కొంది. దాదాపు దశాబ్దంప�
ఏమాయ చేశావే సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై మెరిసి మాయ చేసింది చెన్నై అందం సమంత. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలోకి వచ్చి వన్ ది లీడింగ్ స్టార్ హీరోయిన్ గా తన హవా కొనసాగిస్తోంది.
భారీ సెట్స్ వేసి అత్యధ్భుతమైన సినిమాలు తెరకెక్కించే దర్శకులలో గుణశేఖర్ ఒకరు. ఇప్పుడు ఆయన తన కూతురు నీలిమ గుణతో కలిసి అద్భుతాన్ని సృష్టించేందుకు సిద్ధమయ్యారు. దిల్ రాజు కూడా ఇందులో భాగం �
గత ఏడాదికాలంగా భారతీయ వినోదరంగంలో డిజిటల్ ఓటీటీల ప్రాభవం బాగా పెరిగింది. లాక్డౌన్ నియంత్రిత పరిస్థితుల్లో ఇంటిపట్టునే కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ను అందించే వేదికలుగా ప్రతి గడపకు ఓటీటీలు చేరువయ�
అక్కినేని కోడలిగా ప్రమోషన్ అందుకున్న తర్వాత సమంతలో చాలా పరిణితి కనిపిస్తుంది. ఒకవైపు సినిమాలు, వెబ్ సిరీస్లలో నటనకు స్కోప్ ఉన్న పాత్రలు చేస్తూ మరో వైపు మోడ్రన్ బిజినెస్లు చేస్తుంది. ర�
సమంత, మజోజ్బాయ్పేయి, ప్రియమణి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ 2. రాజ్ డీకే దర్శకత్వంలో వచ్చిన ఈ సిరీస్ మంచి టాక్ తెచ్చుకుని..నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది.
ఆనంద్ దేవరకొండ నటిస్తోన్న తాజాగా చిత్రం పుష్పక విమానం. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దామోదర్ డైరెక్ట్ చేస్తున్నాడు.
నాగచైతన్య-సమంత కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం మజిలీ. చైతూ-సామ్ రియల్ లైఫ్ కపుల్స్ అయిన తర్వాత తెరకెక్కిన ఈ చిత్రంలో రీల్ లైఫ్ కపుల్ గా తమ పాత్రలకు ప్రాణం పోశారు.