ఆమె.. సిసలైన కథానాయికగా మారింది. ఆమెపైనే కథలు పుడుతున్నాయి. ఆమె చుట్టూనే కథనాలు తిరుగుతున్నాయి. బ్యూటీక్వీన్ ముద్ర నుంచి బయటపడి, ఓటీటీ మహారాణి అన్న గుర్తింపును పొందుతున్నది. తెరపైనే కాదు, తెర వెనుకా ఎందర�
ఇండియాలో కపూర్ కుటుంబం తర్వాత కేవలం అల్లు కుటుంబంలో మాత్రమే నాలుగు జనరేషన్స్ నటులు ఉన్నారు. చాలా చిన్న వయసులోనే అల్లు అర్జున్ గారాల పట్టి అల్లు అర్హ సినిమాల్లోకి వచ్చేస్తుంది.
పద్మశ్రీ అల్లు రామలింగయ్య నట వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారాడు. ఆయన సినిమాలకు దేశ వ్యాప్తంగా ఆదరణ నెలకొంది. ప్రస్తుతం పుష్ప అన�
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత ఇంట్లో హష్ అనే పెంపుడు కుక్క ఉన్న సంగతి తెలిసిందే. ఈ పెంపుడు కుక్క తనకు బిడ్డలాంటిదని సమంత పలుమార్లు చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. హష్ని ఎంతగానో ప్రేమించే సమం�
టాలీవుడ్ బ్యూటీ అక్కినేని సమంత సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ తన ఫాలోవర్లు, ఫ్యాన్స్ కు జోష్ ఇస్తూ ఉంటుంది. ఈ భామ శుక్రవారం ఉదయం ఓ ఫొటో షేర్ చేసింది.
టాలీవుడ్ స్టార్స్ దృష్టి ముంబైపై పడింది. అక్కడ ఇండస్ట్రీపై దృష్టి పెట్టడమే కాదు ముంబైలో ఖరీదైన ఫ్లాటులు కొనుగోలు చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం రామ్ చరణ్ ము�
హీరోయిన్లు సక్సెస్ రూట్ లో పడగానే తమకంటూ సొంతంగా ఓ ఇల్లు చూసుకోవడం సాధారణమే. కానీ ఒక్క ప్రాంతానికే పరిమితం కాకుండా వివిధ భాషల్లో సినిమాలు చేసే హీరోయిన్లు మాత్రం కొంతమందే ఉంటారు.
బాలీవుడ్ తన పంథా మార్చుకుంటుంది. సొంత సినిమాల కంటే కూడా రీమేక్ సినిమాలపైనే ఎక్కువ శ్రద్ధ పెడుతోంది. అలా రీమేక్ చేసిన సినిమాలు చాలావరకు హిట్ అవుతుండటంతో స్టార్ హీరోలతో పాటు నిర్మాతలు కూడా పరాయ�
అక్కినేని కోడలు సమంత ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్స్లో ఒకరనే విషయం తెలిసిందే. రొటీన్కు భిన్నంగా ఉండే పాత్రలని ఎంపిక చేసుకుంటూ ఈ స్థాయికి చేరుకున్న సమంత ఇటీవల డిజిటల్ రంగంలోకి కూడా అడుగుప
వృత్తిపరంగా ఎలాంటి సవాళ్లను ఎదుర్కోవడానికైనా సదా సిద్ధంగా ఉంటానని చెప్పింది అగ్ర కథానాయిక సమంత. పెద్ద బాధ్యతల్ని స్వీకరించి విజయాల్ని అందుకోవడంలోనే గొప్ప సంతృప్తి ఉంటుందని పేర్కొంది. దాదాపు దశాబ్దంప�
ఏమాయ చేశావే సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై మెరిసి మాయ చేసింది చెన్నై అందం సమంత. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలోకి వచ్చి వన్ ది లీడింగ్ స్టార్ హీరోయిన్ గా తన హవా కొనసాగిస్తోంది.
భారీ సెట్స్ వేసి అత్యధ్భుతమైన సినిమాలు తెరకెక్కించే దర్శకులలో గుణశేఖర్ ఒకరు. ఇప్పుడు ఆయన తన కూతురు నీలిమ గుణతో కలిసి అద్భుతాన్ని సృష్టించేందుకు సిద్ధమయ్యారు. దిల్ రాజు కూడా ఇందులో భాగం �
గత ఏడాదికాలంగా భారతీయ వినోదరంగంలో డిజిటల్ ఓటీటీల ప్రాభవం బాగా పెరిగింది. లాక్డౌన్ నియంత్రిత పరిస్థితుల్లో ఇంటిపట్టునే కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ను అందించే వేదికలుగా ప్రతి గడపకు ఓటీటీలు చేరువయ�