టాలీవుడ్లో పెండ్లి తర్వాత కూడా సినిమాలు కొనసాగిస్తూ వన్ ఆఫ్ ది టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది అక్కినేని సమంత. సినిమా సినిమాకు కొత్త కొత్త పాత్రలు చేస్తూ కొత్త ట్రెండ్ను క్రియేట్ చేస్తోంది. ఇపుడ�
సమంత, దేవ్ మోహన్ ప్రధాన పాత్రలలో గుణశేఖర్ తెరకెక్కిస్తున్న పీరియాడికల్ మూవీ శాకుంతలం. మార్చి నెలలో మొదలు కానున్న ఈ చిత్ర షూటింగ్ వచ్చే ఏడాది ముగియనుంది. సమ్మర్ వరకు చిత్రాన్ని రిలీజ�
‘సినీ ప్రయాణంలో ఇప్పటివరకు యాభై సినిమాలు చేశా. యాక్షన్, రొమాంటిక్, థ్రిల్లర్ అన్ని జోనర్లలో విభిన్నమైన పాత్రలు చేశా. కానీ పౌరాణిక సినిమా చేయలేకపోయాననే వెలితి తొలినాళ్ల నుంచి ఉంది. ఆ కల ఈ సినిమాతో తీర�
చాలా రోజులుగా వార్తల్లోనే ఉన్న గుణశేఖర్ శాకుంతలం సినిమా ఇన్నాళ్లకు పట్టాలెక్కింది. ఈ సినిమాలో సమంత అక్కినేని టైటిల్ రోల్ చేస్తుంది. ఇది కేవలం ఒక సినిమా కాదు అపురూప ప్రేమకథకు దృశ్య రూపం అంటున్నాడు గుణశేఖ
చిత్రసీమలో నాయకానాయికల పారితోషికాల విషయంలో భారీ అంతరం ఉంటుందనే విషయం అందరికి తెలిసిందే. కథానాయకుడి ఇమేజ్ చుట్టూ తిరిగే ప్రధాన స్రవంతి సినిమాల్లో వాళ్లే అత్యధిక మొత్తంలో పారితోషికాల్ని స్వీకరిస్తారు
రుద్రమదేవి సినిమా తర్వాత ఇప్పటి వరకు మళ్లీ సినిమా చేయలేదు దర్శకుడు గుణశేఖర్. మధ్యలో కొన్ని సినిమాలు ప్రకటించినా కూడా అవి కార్యరూపం దాల్చలేదు. రానాతో చేయాల్సిన హిరణ్యకశ్యప కూడా ఆగిపోయింది. బడ్జెట్ కారణా�