అగ్ర కథానాయిక సమంత బాలీవుడ్ ఎంట్రీ గురించి ఏడాదికాలంగా వార్తలొస్తున్నాయి. ఆయుష్మాన్ ఖురానాతో కలిసి ఆమె ఓ హారర్ కామెడీ చిత్రంలో నటించనుందని ప్రచారం జరిగింది.
Samantha Ruth Prabhu | అగ్రకథానాయిక సమంత (Samantha) టైటిల్ రోల్ని పోషిస్తున్న చిత్రం ‘శాకుంతలం’ (Shaakunatalam). ఏప్రిల్ 14న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకురానుంది. ప్రస్తుతం సామ్ చిత్ర ప్రమోషన్స్లో బిజీగా గడుపుతోంది. ఈ
Samantha | ఇటీవలకాలంలో వరుస ఇంటర్వ్యూల్లో ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడిస్తూ వార్తల్లో నిలుస్తున్నది అగ్ర కథానాయిక సమంత. తాజాగా ఈ భామ తనపై వచ్చిన ఓ తప్పుడు వార్తపై ట్విట్టర్ వేదికగా స్పందించింది. నాగచైతన్య, �
Samantha | సమంత (Samantha)తో విడిపోయిన తర్వాత నటుడు నాగచైతన్య (Naga Chaitanya)పై అనేక రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వీరిద్దరి రిలేషన్ షిప్పై నటి సమంత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
కుటుంబ సభ్యులు, స్నేహితులు ఇచ్చిన ధైర్యంతోనే జీవితంలోని కష్టాల్ని జయించగలిగానని చెప్పింది అగ్ర కథానాయిక సమంత. ఆమె టైటిల్ రోల్ను పోషించిన పాన్ ఇండియా చిత్రం ‘శాకుంతలం’ ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకురాను
అగ్ర కథానాయిక సమంత కొన్ని నెలల క్రితం మయోసైటిస్ అనే అరుదైన కండరాల వ్యాధి బారిన పడటంతో ఇక ఆమె సినీ కెరీర్ ముగిసిపోయిందనే మాటలు వినిపించాయి. అయితే సమంత ఏ దశలోనూ నిరుత్సాహానికి గురికాలేదు.
సమంత టైటిల్ రోల్ని పోషిస్తున్న చిత్రం ‘శాకుంతలం’. గుణశేఖర్ దర్శకుడు. మహాకవి కాళిదాసు రచించిన ‘అభిజ్ఞాన శాకుంతలం’ నాటకం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఏప్రిల్ 14న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షక
మంచు మోహన్బాబు, మంచు లక్ష్మీ ప్రసన్న ముఖ్య పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘అగ్ని నక్షత్రం’. వంశీకృష్ణ మళ్ల దర్శకత్వంలో మంచు మోహన్బాబు, మంచు లక్ష్మీ నిర్మించారు.
విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘ఖుషి’. సమంత నాయికగా కనిపించనుంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్నది. శివ నిర్వాణ దర్శకుడు.
Samantha Ruth Prabhu | టాలీవుడ్ స్టార్ (Tollywood Star) నటి సమంత (Samantha) తెలుగు ప్రేక్షకులకు పరిచయమై 13 ఏండ్లైంది. ఈ సందర్భంగా సమంత అభిమానులను ఉద్దేశించి ఇన్స్టాగ్రామ్లో ఎమోషనల్ పోస్ట్ (Emotional Post) పెట్టింది.
జీవితాన్ని ఎలాంటి కష్టాలు చుట్టుముట్టినా సానుకూల దృక్పథంతో ఆలోచించాలని, కాస్త ఓపిక పడితే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది అగ్ర కథానాయిక సమంత.