Salt | డాక్టర్ల వద్దకు వెళ్లిన ప్రతిసారీ తినే ఆహారంలో ఉప్పు తగ్గించమని చెబుతుంటారు. వయసు మళ్లిన వారు అయితే మరింత జాగ్రత్తగా ఉండాలని మరీ నొక్కిచెబుతారు. ఎందుకంటే ఉప్పును అధికంగా తీసుకోవడం వల్ల బీపీతో(రక్తపో
Salt | మధుమేహం.. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల్లో ప్రధానమైనది. భారతదేశంలో ఇప్పటికే 10 కోట్లమందికి పైగా మధుమేహ రోగులున్నారు. వచ్చే 5 ఏండ్లలో ఈ సంఖ్య 23 కోట్లు దాటుతుందని ఇటీవలే ఓ సర్వే తే�
భారతీయుల్లో ఉప్పు వాడకం పరిమితికి మించి 3 గ్రాములు ఎక్కువగా ఉందని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. ప్రతి రోజూ ఆహారం ద్వారా సగటు భారతీయుడు 8గ్రాముల ఉప్పు తీసుకుంటున్నాడని, ఇది వైద్యులు సూచించిన పరిమితి (5గ్రామ�
వరైతే డైట్లో ఉప్పు మానేస్తారో వారికి గుండెపోటు, గుండె సంబంధ వ్యాధుల ముప్పు 20 శాతం మేర తగ్గిపోతుందని యూకే పరిశోధకులు తేల్చారు. గుండె సంబంధ వ్యాధులు కలిగి ఉండి, 40-70 ఏండ్ల వయసున్న 5 లక్షల మందిపై అధ్యయనం నిర్వహ
Salt | అధిక ఉప్పు వల్ల ఏటా 25 లక్షల మంది అకాలమృత్యువు బారిన పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా. తక్కువ ఖర్చుతో మెరుగైన ఆరోగ్యం కావాలి అంటే... ఉప్పు తగ్గించుకోమంటున్నది. ఇందుకోసం ప్రభుత్వాలు కూడా కొన్ని కఠిన
రక్తహీనతకు ప్రధాన కారణమైన ఐరన్, అయోడిన్ లోపాన్ని ఫోర్టిఫైడ్ ఉప్పు వినియోగంతో అధిగమించవచ్చని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) తేల్చింది. మేఘాలయలోని ఓ జిల్లాలో గర్భిణుల ఆహార అలవాట్లు, ఫోర్టిఫైడ్ ఉప్ప�
ఇక ఈసారి సెక్షన్ 80సీ పరిధి పెంపు, పన్నుల సరళీకరణ, జీఎస్టీ మినహాయింపు, రాయితీలు,
ప్రోత్సాహకాలు అంటూ పెద్ద లిస్టుతోనే ఉన్నారు ఉద్యోగులు, వ్యాపారస్తులు. మరి వీటిల్లో
ఎంతవరకు ఇచ్చే అవకాశం ఉన్నది?
ఎక్కువ మోతాదులో ఉప్పు తీసుకుంటే ఆరోగ్యానికి ముప్పని వైద్యులు చెబుతుంటారు. కానీ, ఉప్పు ఇచ్చే రుచి కారణంగా దాని వాడకాన్ని తగ్గించలేం. ఈ సమస్యకు పరిష్కారంగా ఎలక్ట్రిక్ స్పూన్, గిన్నెను తయారుచేశారు జపాన్�
వంటల్లో అన్నేసి చూడు.. నన్నేసి చూడు అంటుందట ఉప్పు! ఉప్పుకు ఉన్న ప్రాధాన్యం అదే. కూరల్లో ఏది తక్కువైనా తింటామే తప్ప, ఉప్పు లేకపోతే ఎవరికీ ముద్ద దిగదు. మోతాదుకు మించి ఉప్పు తీసుకోవటంతో రక్తపోటు, గుండె జబ్బుల �
ఇంటి నిర్మాణంలో వెదురు వినియో గం తెలియనిది కాదు. ఎంతోకాలం మన్నిక ఉండే ఇదే వెదురు చెట్టు నుంచి బియ్యం వ స్తే.. అవి ఆరోగ్యానికి మేలు చేస్తాయని తెలిస్తే.. ఇంతకన్నా మహాభాగ్యం ఏం ఉంటుంది ?
ప్రధాని మోదీ పాలనలో సామాన్యుడు కడుపునిండా తినటానికి కూడా భయపడే పరిస్థితి దాపురించింది. బియ్యం, పాలు, పప్పు, చింతపండు, గోధుమ, చక్కెర, వంట నూనె, కారం, పసుపు, ఉప్పు.. ఇలా దేన్ని ముట్టుకున్నా ధరలు భగ్గుమంటున్నాయి