వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హత్య కేసులో పెద్దల హస్తం ఉన్నదని జరుగుతున్న ప్రచారంపై నిగ్గుతేల్చాలని డిమాండ్ చేశారు.జగన్ మాట తప్పరని ఎవరన
వివేకానంద హత్య కేసులో చంద్రబాబు కనుసన్నల్లో రాజకీయపరమైన కుట్ర జరుగుతున్నదని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. వ్యవస్థలను అడ్డం పెట్టుకొని వివేకానందరెడ్డి హత్య కేసును తప్పుదారి పట్టిస్తున్నారని...
వైఎస్ వివేకానంద హత్య కేసుతో ఎలాంటి సంబంధం లేని వారిని ఇరికించే ప్రయత్నం జరుగుతున్నదని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. మీడియాలో వచ్చిన కథనం పూర్తిగా సీబీఐ ఛార్జిషీట్తో...
ప్రధాన సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంటే.. ఉద్యోగులు మాత్రం మూడు డిమాండ్లపైనే పట్టుబట్టి ఉన్నాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఉద్యోగుల కార్యాచరణ ప్రారంభం...
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఏ ఎన్నికలు వచ్చినా వైఎస్ జగన్కే రాష్ట్ర ప్రజలు పట్టం కడుతారని ప్రభుత్వ సలహాదారుడు, వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు . తాడేపల్లిలో సోమవారం ఆయన వ�
అమరావతి : ఏపీలో స్థానిక సంస్థల కోటా వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఈ సందర్భంగా శుక్రవారం ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణా రెడ్డి అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. తలశీల రఘురాం (కృష�
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా అధికార వైసీపీ తమ ఎమ్మెల్యేల కోటాలో అభ్యర్థులను ఖరారు చేసింది. ఈ మేరకు బుధవారం రాత్రి సీఎం జగన్ ఆదేశాల మేరకు ప్రభుత్వ సలహాదారుడు, పార్టీ ప్రధ
Sajjala Ramakrishna Reddy | కరోనా కాలంలో ఇలా వేలమందితో సభలు పెట్టి పవన్ కల్యాణ్ ఏం నిరూపించాలని అనుకుంటున్నారో అర్థం కావడం లేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. రాజమండ్రిలో పవన్ కల్యాణ్
విపక్ష విష ప్రచారం | ఏపీలో కొత్త కొవిడ్ వేరియంట్ ఉందంటూ విపక్షం విష ప్రచారం చేస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నదని ఆ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, వైసీసీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్న�
వైసీపీకే మెజారిటీ | తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక 10 సార్లు పెట్టినా వైసీపీయే మెజారిటీ సాధిస్తుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తిరుపతిలో పోలింగ్ ప్�
అమరావతి : అమరావతి భూముల కేసులో చట్టబద్ధంగానే చంద్రబాబుపై సీఐడీ దర్యాప్తు జరుగుతుందని ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సీఎం జగన్కు కక్ష సాధింపు ఆలోచన లేదన�
అనంతపురం: రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉందన్న విషయం ప్రతిపక్షనేత చంద్రబాబుకు తెలియదా అని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. పంచాయతీ ఎన్నికలు ప్రశాం�