spurious liquor | కల్తీ మద్యం తాగిన వారిలో బీజేపీ నేతతో సహా 12 మంది మరణించారు. మరో 54 మంది ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. కల్తీ మద్యం సేవించి మరణించిన వారి మృతదేహాలలో అధిక స్థాయిలో మిథనాల్ ఉన్నట్లు పోస్ట్మార్�
Madhya Pradesh : మధ్యప్రదేశ్లో కల్తీ మద్యం సేవించి 11 మంది మరణించారు. ఈ ఘటన సాగర్ జిల్లాలోని, బందా తహసీల్ పరిధిలో ఉన్న నౌరాజ్, గూగ్రా ఖర్ద్ అనే గ్రామాల్లో శనివారం అర్ధరాత్రి జరిగింది.
జాతీయ బాక్సింగ్ టోర్నీలో సీనియర్ బాక్సర్ అమిత్ పంగల్, సాగర్ ముందంజ వేశారు. ఆదివారం మొదలైన టోర్నీలో పురుషుల బాటమ్వెయిట్(50కి-55కి) తొలి రౌండ్లో ఎస్ఎస్సీబీ తరఫున బరిలోకి దిగిన అమిత్..ఉస్మాన్ మహమ�
వానాకాలం సాగు, తాగునీటి అవసరాల కోసం సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి 148 టీఎంసీలు ఇవ్వాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)కి తెలంగాణ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు బోర్డు చైర్మన్కు తెలంగాణ న�
అండర్-19 ఆసియా బాక్సింగ్ చాంపియన్షిప్స్లో భారత యు వ బాక్సర్లు సాగర్, హర్ష్ శుభారంభం చేశారు. శనివారం జరిగిన పురుషుల 55 కిలోల విభాగంలో సాగర్, 60 కిలోల కేటగిరీలో హర్ష్ తొలి రౌండ్ బౌట్ను గెలుచుకున్నారు.
Man, Children Blown Away With Roof | భారీ వర్షం, బలమైన గాలులకు పూరింటి పైకప్పు ఊగిపోయింది. దానిని పట్టుకున్న వ్యక్తి, పిల్లలు ఆ పైకప్పుతో సహా గాలిలోకి ఎగిరిపడ్డారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Adani | అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు గౌతమ్ అదానీతో పాటు ఆయన మేనల్లుడు సాగర్కు యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (SEC) సమన్లు జారీ చేసింది. సోలార్ ఎనర్జీ కాంట్రాక్టులను పొందేందుకు 265 మిలియన్ డాలర్�
Children Killed | ఆలయం పక్కనున్న గోడ కూలడంతో 9 మంది పిల్లలు మరణించారు. మరి కొందరు చిన్నారులు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తున�
అంతా అయిపోతున్నది.. ఇప్పటి వరకు తెలంగాణ అవసరాలకు అండగా ఉన్న జల విద్యుత్తు కేంద్రాలు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్లబోతున్నాయి. శ్రీశైలం, నాగార్జునసాగర్తోపాటు నాగార్జుసాగర్ లెఫ్ట్ కెనాల్ పవర్హౌజ�
Hotel Razed In Madhya Pradesh మధ్యప్రదేశ్లో బీజేపీ నేత మిశ్రీ చాంద్ గుప్తాకు చెందిన హోటల్ను కూల్చివేశారు. డిసెంబర్ 22వ తేదీన జరిగిన జగదీశ్ యాదవ్ మర్డర్ కేసులో గుప్తాపై ఆరోపణలు ఉన్నాయి. పార్టీ నుంచి సస్పెన�