EAM Jaishankar | భారత దేశ సంస్కృతి సంప్రదాయాలు, పాలనాపరమైన విధానాలు, రాజకీయాల గురించి విదేశాంగమంత్రి (External Affairs Minister) ఎస్ జైశంకర్ (S Jaishankar) పుణెలోని పుస్తక మహోత్సవంలో మాట్లాడారు. దౌత్యవేత్తల విధుల గురించి మాట్లాడుతూ.. తన ద
EAM Jaishankar | ఒక దేశం శక్తిమంతమైన దేశమైనంత మాత్రాన అది తన ఇష్టాలను ఇతరులపై రుద్దడం సరికాదని భారత విదేశాంగమంత్రి (External Affairs Minister of India) ఎస్ జైశంకర్ (S Jaishankar) స్పష్టంచేశారు. ప్రపంచీకరణ మన ఆలోచన, పని విధానాల్లో ఎన్నో మార్పులు
విదేశాంగ విధానంలో సొంత నిర్ణయానికి కట్టుబడి ఉండాలన్న భారత ప్రభుత్వ సంకల్పాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ న్యూఢిల్లీ పర్యటన తేటతెల్లం చేస్తుందని విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు.
S Jaishankar | అమెరికా (USA), యూరప్ (Europe) దేశాల్లో వలసలపై ఆంక్షలతో విదేశాంగశాఖ మంత్రి (Foreign Minister) ఎస్ జైశంకర్ (S Jaishankar) కీలక వ్యాఖ్యలు చేశారు. వలసలు, నైపుణ్యం కలిగిన ఉద్యోగుల రాకపోకలపై మితిమీరిన ఆంక్షలు విధిస్తే.. ఆ ఆంక్షలు వి
India-Afghan Ties | చాలా ఏళ్ల ప్రతిష్ఠంభన తర్వాత భారత్-ఆఫ్ఘనిస్థాన్ (India-Afghanistan) దేశాల మధ్య బంధం చిగురిస్తున్నది. వాణిజ్యం, మానవతా సాయం కోసం ఆ దేశంలో నిర్వహిస్తున్న టెక్నికల్ మిషన్ (Technical Mission) ను భారత్ పూర్తిస్థాయి దౌత్య క
S Jaishankar | భారత్ - పాకిస్థాన్ (India-Pakistan) దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు తాము మధ్యవర్తిత్వం చేశామంటూ అమెరికా అధ్యక్షుడు (US president) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చేసిన వ్యాఖ్యలను భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ (S Jaishankar) త�
S Jaishankar | రష్యా (Russia) నుంచి చమురు కొనుగోలు కారణం చూపి భారత్ (India) పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ సుంకాలు (50 శాతం) విధించిన (Trump Tariffs) విషయం తెలిసిందే.
S Jaishankar: చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ను ఇవాళ విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ కలిసారు. షాంఘై సహకార సంఘం సభ్య దేశాల నేతల్ని కూడా ఆయన కలుసుకున్నారు. మంత్రి ఎస్ జైశంకర్ తన ఎక్స్లో ఈ విషయాన్ని ట్�
E-Passport | దేశంలో పాస్పోర్ట్ సేవల వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం ఒక విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టింది. పాస్పోర్ట్ సేవా ప్రోగ్రామ్ (పీఎస్పీ) వెర్షన్ 2.0లో భాగంగా ఈ-పాస్పోర్ట్ (E-Passport)ను ప్రవేశపెట్టింది.
Flight crash | అహ్మదాబాద్ (Ahmedabad) లో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకున్న ఎయిరిండియా విమాన (Airindia flight) ప్రమాదంలో మరణించిన వారిలో 61 మంది విదేశీ ప్రయాణికులు (Foreign passengers) ఉన్నారు.
S Jaishankar | భారత విదేశాంగ మంత్రి (Indian Foreign Minister) ఎస్ జైశంకర్ (S Jaishankar) బ్రస్సెల్స్ (Brussels) వేదికగా దాయాది పాకిస్థాన్ (Pakistan) పై విమర్శలు చేశారు. పాకిస్థాన్.. భారత్కు వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తోందని ఆరోపించార�
S Jaishankar | పహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జై శంకర్ (S Jaishankar) తాజాగా స్పందించారు. పాక్ ఆర్మీ చీఫ్ (Pak Army chief) ఆసిమ్ మునీర్ (Asim Munir)పై సంచలన ఆరోపణలు చేశారు.
S Jaishankar | భారత్-పాకిస్థాన్ మధ్య సంధికి మధ్యవర్తిత్వం విషయంలో అమెరికా పాత్రపై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ (S Jaishankar) తాజాగా స్పందించారు. కాల్పుల విరమణపై రెండు దేశాలు నేరుగా చర్చలు జరిపాయన్నారు.