S Jaishankar | కెనడాలో ఖలిస్థాన్ అనుకూల ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో ముగ్గురు భారతీయుల అరెస్టుపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పందించారు. నిజ్జర్ హత్యపై కెనడాలో ఏం జరిగినా వారి అంతర్గత
S Jaishankar | భారత్లో ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో, నిష్పక్షపాతంగా జరుగుతాయని (free and fair polls) ఆశిస్తున్నామంటూ ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ప్రతినిధి ఇటీవలే చేసిన వ్యాఖ్యలపై భారత్ ధీటుగా బదులిచ్చింది.
Chidambaram | కచ్ఛాతీవు (Katchatheevu) వివాదంపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ (S Jaishankar) ఎందుకు పిల్లిమొగ్గలు వేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరం ప్రశ్నించారు. నాటి ప్రధాని ఇందిరాగాంధీ కచ�
Jaishankar | ప్రస్తుతం శ్రీలంక ఆధీనంలో ఉన్న కచ్ఛాతీవు ద్వీపం విషయంలో అధికార, విపక్షాల నడుమ లోక్సభ ఎన్నికల ముందు వివాదం నడుస్తోంది. దేశభద్రతను ఏమాత్రం పట్టించుకోకుండా, స్పృహలేకుండా నాటి ఇందిరా గాంధీ ప్రభుత్వం �
Loksabha Elections | త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, ఎస్ జైశంకర్ పోటీ చేయబోతున్నట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించారు. అయితే వీరిద్దరూ ఏ నియోజకవర్గం
S Jaishankar: కెనడాలో ఉన్న భారతీయ దౌత్యవేత్తలకు బెదిరింపులు వచ్చినట్లు కేంద్ర విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ తెలిపారు. పదేపదే దౌత్యవేత్తలను బెదిరించడం వల్లే కెనడాలో వీసాల జారీ నిలిపివేసినట్లు
Rishi Sunak | కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ (S Jaishankar) ప్రస్తుతం యూకే (UK) పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆ దేశ ప్రధానమంత్రి రిషి సునాక్ (Rishi Sunak)ను కలిశారు.
Jaishankar | గూఢచర్యం కేసులో భారత నావికాదళానికి చెందిన 8 మంది మాజీ అధికారులకు మరణదండన (death penalty) విధిస్తూ ఖతార్ (Qatar) కోర్టు సంచలన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. అయితే, ఆ 8 మంది అధికారులను విడిపించేందుకు కేంద్ర ప్ర�
S Jaishankar | ఇండియా (India) పేరును భారత్ (Bharat)గా మారుస్తారన్న ప్రచారం.. ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైంది. తాజాగా ‘ఇండియా’ పేరు మార్పుపై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జై శంకర్ (S Jaishankar ) కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగంల�
అంతర్యుద్ధంతో అతలాకుతలమవుతున్న సూడాన్ నుంచి భారతీయుల తరలింపు కొనసాగుతున్నది. ఆపరేషన్ కావేరీలో (Operation Kaveri) భాగంగా భారతీయ పౌరులతో కూడిన 12వ విమానం సౌదీఅరెబియాలోని జెడ్డా (Jeddah) నుంచి ముంబై (Mumbai) బయల్దేరింది.
జైశంకర్ తండ్రి కే సుబ్రహ్మణ్యం గుజరాత్ అల్లర్లను ఖండించిన సంగతి జవహర్ సర్కార్ గుర్తు చేశారు. 2002లో గుజరాత్లో జరిగిన అల్లర్లలో ధర్మం చచ్చిపోయిందని, అమాయక ప్రజలను రక్షించడంలో విఫలమైన వారు అధర్మానికి �
S Jaishankar :: పాకిస్థాన్ జర్నలిస్టులకు గట్టి కౌంటర్ ఇచ్చారు విదేశాంగ మంత్రి జైశంకర్. దక్షిణాసియాలో ఇంకెన్నాళ్లు ఈ ఉగ్రవాదం ఉంటుందని జర్నలిస్టు వేసిన ప్రశ్నకు మంత్రి జైశంకర్ బదులిస్తూ.. పాకి�