S Jaishankar: కెనడాలో ఉన్న భారతీయ దౌత్యవేత్తలకు బెదిరింపులు వచ్చినట్లు కేంద్ర విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ తెలిపారు. పదేపదే దౌత్యవేత్తలను బెదిరించడం వల్లే కెనడాలో వీసాల జారీ నిలిపివేసినట్లు
Rishi Sunak | కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ (S Jaishankar) ప్రస్తుతం యూకే (UK) పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆ దేశ ప్రధానమంత్రి రిషి సునాక్ (Rishi Sunak)ను కలిశారు.
Jaishankar | గూఢచర్యం కేసులో భారత నావికాదళానికి చెందిన 8 మంది మాజీ అధికారులకు మరణదండన (death penalty) విధిస్తూ ఖతార్ (Qatar) కోర్టు సంచలన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. అయితే, ఆ 8 మంది అధికారులను విడిపించేందుకు కేంద్ర ప్ర�
S Jaishankar | ఇండియా (India) పేరును భారత్ (Bharat)గా మారుస్తారన్న ప్రచారం.. ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైంది. తాజాగా ‘ఇండియా’ పేరు మార్పుపై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జై శంకర్ (S Jaishankar ) కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగంల�
అంతర్యుద్ధంతో అతలాకుతలమవుతున్న సూడాన్ నుంచి భారతీయుల తరలింపు కొనసాగుతున్నది. ఆపరేషన్ కావేరీలో (Operation Kaveri) భాగంగా భారతీయ పౌరులతో కూడిన 12వ విమానం సౌదీఅరెబియాలోని జెడ్డా (Jeddah) నుంచి ముంబై (Mumbai) బయల్దేరింది.
జైశంకర్ తండ్రి కే సుబ్రహ్మణ్యం గుజరాత్ అల్లర్లను ఖండించిన సంగతి జవహర్ సర్కార్ గుర్తు చేశారు. 2002లో గుజరాత్లో జరిగిన అల్లర్లలో ధర్మం చచ్చిపోయిందని, అమాయక ప్రజలను రక్షించడంలో విఫలమైన వారు అధర్మానికి �
S Jaishankar :: పాకిస్థాన్ జర్నలిస్టులకు గట్టి కౌంటర్ ఇచ్చారు విదేశాంగ మంత్రి జైశంకర్. దక్షిణాసియాలో ఇంకెన్నాళ్లు ఈ ఉగ్రవాదం ఉంటుందని జర్నలిస్టు వేసిన ప్రశ్నకు మంత్రి జైశంకర్ బదులిస్తూ.. పాకి�
భారత్, చైనా మధ్య ప్రస్తుతం సంబంధాలు సాధారణ స్థితిలో లేవని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ పేర్కొన్నారు. సరిహద్దుల్లో ఎంత మేర భద్రతా దళాలు ఉండాలన్నది 1993-96 మధ్య కాలంలో ఇరు దేశాల మధ్య కొన్ని ఒప�
S Jaishankar: కరోనా మహమ్మారి ప్రపంచంలోని అన్ని దేశాలను ప్రభావితం చేస్తున్నదని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్ చెప్పారు. ఇవాళ భారత్-సెంట్రల్ ఏసియా
న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్థాన్లో జరుగుతున్న పరిణామాలపై దృష్టి సారించడానికి ఓ అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇందులో విదేశాంగ మంత్రి జైశంకర్తోపాటు జాతీయ భద్రతా స�