మండలంలోని రైతు సేవా సహకార సంఘం బ్యాంక్లో మొత్తం 2,459 మంది రైతులు పంట రుణాలు తీసుకున్నారు. రుణమాఫీ కోసం డిసెంబర్ 12, 2018 నుంచి డిసెంబర్ 19, 2023 మధ్య రుణాలు తీసుకున్న రైతుల పేర్లు పంపించాలని ప్రభుత్వం ఆదేశాలు జార�
రుణమాఫీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఉమ్మడి జిల్లాలో అన్నదాతలు రోడ్డెక్కారు. రైతులందరికీ రూ.రెండు లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ పార్టీలకతీతంగా బుధవారం రాస్తారోకో నిర్వహించారు.
మూడో విడత రుణమాఫీ జాబితాలో అర్హులైన చాలామంది రైతుల పేర్లు రాక పోవడంతో కర్షక లోకంలో ఆందోళన నెలకొంది. ఈనెల 15న సీఎం రేవంత్రెడ్డి మూడో విడత జాబితాను విడుదల చేయ గా, మెదక్ జిల్లాలో రుణమాఫీ సొమ్ము బ్యాంకుల్లో �
అర్హత ఉన్నప్పటికీ అనేక మంది రైతులకు రుణమాఫీ వర్తించలేదు. అధిక శాతం గ్రామాల్లో మెజారిటీ రైతులు మూడు విడుతల్లోనూ రుణమాఫీకి నోచుకోలేకపోయారు. ఈ గ్రామాల్లో వరంగల్ జిల్లా గీసుగొండ మండలంలోని రెడ్డిపాలెం ఒకట
రైతుల్లో రుణమాఫీ టెన్షన్ వెంటాడుతోంది. మా రుణాలు మాఫీ అవుతాయా..? కావా..? అనే ఆందోళన రైతుల్లో నెలకొంది. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ, రెండు విడుతల్లోనూ రుణమాఫీ జాబితాలో తమ పేర్లు లేవని రైతులు వాపోతున్నారు.
అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని.. అన్నట్లు మారిందీ రైతుల పరిస్థితి. ప్రభుత్వం ప్రకటించిన పంట రుణాల మాఫీ జాబితాలో పేర్లు లేకపోవడంతో అర్హులైన రైతులు ఆందోళన చెందుతున్నారు. బ్యాంకులు, వ్యవసాయ అధికారుల చుట్టూ �
రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన లక్షలోపు రుణమాఫీ ప్రక్రియ గందరగోళంగా మారింది. గ్రామాల్లో ఇప్పటికీ రుణమాఫీపై రైతుల్లో అయోమయం నెలకొన్నది. ఎవరెవరికి రుణమాఫీ అయ్యింది.. ప్రభుత్వ నిబంధనల ప్రకారంలో అన్ని అర్
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన రుణమాఫీ పథకం అయోమయంగా మారింది. ఒకవైపు రూ.లక్షలోపు పంట రుణాలను మాఫీ చేశామని, రైతుల అకౌంట్లలో నిధులు జమ చేశామని ప్రభుత్వం చెబుతుండగా మరోవైపు రూ.లక్షలోపు రుణం ఉన్న రైతులు త మకు
“సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ (పీఏసీఎస్) ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో 977 మంది రైతులు పంట రుణాలు తీసుకున్నారు. ఇందులో లక్ష రూపాయలలోపు 575 మంది తీసుకోగా రాష్ట్ర ప్రభుత్వం లక్ష పంట రుణమాఫీ చేస్తే కేవలం ఈ
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ రైతుల్లో గందరగోళం నింపింది. రైతులకు రూ.2లక్షల రుణాలను మూడు విడుతల్లో మాఫీ చేస్తామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. మొదటి విడుతగా రూ.లక్ష వరకు రుణాలను ఈనెల 18న మాఫీ �
రుణమాఫీ మాకు రాలేదంటే.. మాకు రాలేదంటూ ఎంతోమంది రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురువారం విడుదలైన రూ.లక్షలోపు రుణమాఫీ జాబితాలో తమకు మొండి‘చేయి’ చూపడంపై కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తు�
2018 సంవత్సరంలో మెదక్ ఎస్బీఐలో రూ.70వేల పంటరుణం తీసుకున్నా కానీ ప్రభుత్వం విడుదల చేసిన రుణమాఫీ జాబితాలో పేరు లేదు. అధికారులను అడిగితే సరైన సమాచారం ఇవ్వడం లేదు. ప్రభుత్వం వెంటనే రుణమాఫీ చేసి రైతులకు న్యాయం �
కాంగ్రెస్ సర్కారు ప్రకటించిన రుణమాఫీ ఉమ్మడి జిల్లా రైతుల్లో గందరగోళాన్ని సృష్టించింది. రూ.లక్షలోపు రుణం ఉన్నవారందరికీ మాఫీ చేస్తామని చెప్పి తీరా కొంతమంది పేర్లతోనే జాబితా ఇవ్వడంతో మిగతా రైతులు నిప్ప�