వచ్చే జూన్ 2నాటికి రైతు డిస్కమ్ పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు చేపడుతున్నామని రైతు డిస్కం చైర్మన్ అండ్ ఎండీ ముషారఫ్ ఫారూఖీ వెల్లడించారు.
Rythu Discom | కొత్త డిస్కమ్ ఏర్పాటు రెండు కంపెనీల మధ్య పంచాయితీకి కారణమైంది. మూడవ డిస్కమ్గా టీజీఆర్పీడీసీఎల్ (రైతు డిస్కమ్)ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించి, సీఎండీగా ముషారఫ్ ఫరూఖీని నియమించినప్పటికీ, ద
Rythu Discom | రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నెలకొల్పిన ‘రైతు డిస్కమ్' రైతుల పాలిట శాపంగా మారుతుందనే ఆందోళన వ్యక్తమవుతున్నది. రైతన్నకు ధీమా కల్పిస్తున్న ఉచిత విద్యుత్తుకు క్రమంగా ఎసరుపెడుతుందనే భయాందోళనలు వ్యక్త
రాష్ట్రంలో కొత్త విద్యుత్తు పంపిణీ సంస్థ (డిస్కమ్) ఏర్పాటుతో కొత్త పంచాయితీకి తెర లేచింది. చాంబర్లు, అధికారుల కేటాయింపు విషయమై దక్షిణ డిస్కమ్ (టీజీఎస్పీడీసీఎల్)కు, కొత్తగా ఏర్పాటైన రైతు డిస్కమ్ (టీజీ�
తెలంగాణలో ఏర్పాటు చేయనున్న మూడో విద్యుత్ పంపిణీ సంస్థ (రైతు డిస్కం) ఏర్పాటు పనులు వేగంగా కొన సాగుతున్నాయి. డిస్కం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 11న ఉత్తర్వులు జారీ చేసింది. ఒక సీనియర్ ఐఏఎస్ను చైర్మన�
Rythu Discom | రాష్ట్రంలో మూడో విద్యుత్తు పంపిణీ సంస్థ (డిస్కమ్) ఏర్పాటైంది. దీని పేరును తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (రైతు డిస్కమ్)గా ప్రభుత్వం ఖరారు చేసింది.