Rythu Discom | రాష్ట్రంలో రైతుల పేరుతో విద్యుత్తు వృథా అవుతున్నదని తెలంగాణ రైతు డిస్కమ్ సీఎండీ ముషారఫ్ ఫారూకీ అభిప్రాయపడ్డారు. వ్యవసాయానికి ఇచ్చే విద్యుత్తు చౌర్యానికి గురవుతున్నదని ఆయన పరోక్ష వ్యాఖ్యలు చేశ
Farmers | వ్యవసాయానికి ఇక నుంచి విద్యుత్తు ఎంత మొత్తంలో సరఫరా అవుతుందో నిర్ధారించనున్నారు. స్మార్ట్మీటర్ల ద్వారా లెక్కలు తేల్చనున్నారు. ఈ మేరకు రాష్ట్రంలోని సాగు రంగానికి వినియోగించే విద్యుత్తు డిస్ట్రిబ�
Rythu Discom | కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటు చేయనున్న రైతు డిస్కమ్ ఏర్పాటుపై బీఆర్ఎస్ పార్టీ ప్రజల తరఫున గళమెత్తనున్నది. కొత్త డిస్కమ్ వెనుక దాగి ఉన్న కుట్రలను బట్టబయలు చేసేందుకు సిద్ధమైంది.
Rythu Discom | రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటుచేసిన రైతు డిస్కమ్ పై విద్యత్తురంగ నిపుణలు, రైతు సంఘాల నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్న క్రమంలో దానికి విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్సీ) అనుమతిస్తుందా? కొత్త డిస్�
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలి కాలంలో తెరమీదకు తెచ్చిన రైతు డిస్కమ్ వెనుక ఇలాంటి ప్రైవేటీకరణ కుట్ర తాలూకు ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వ్యవసాయం, లిఫ్ట్ ఇరిగేషన్, జలమండలి వంటి ఉచిత కనెక్షన్లను వేరు చేస�
Ryhtu Discom | రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన రైతు డిస్కమ్లో ఆంధ్రా ఉద్యోగులే రాజ్యమేలబోతున్నారు. ఈ డిస్కమ్లో చేరేందుకు ఏపీకి చెందిన ఉద్యోగులే ఎక్కువగా ఆప్షన్లు ఇచ్చారు.
వచ్చే జూన్ 2నాటికి రైతు డిస్కమ్ పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు చేపడుతున్నామని రైతు డిస్కం చైర్మన్ అండ్ ఎండీ ముషారఫ్ ఫారూఖీ వెల్లడించారు.
Rythu Discom | కొత్త డిస్కమ్ ఏర్పాటు రెండు కంపెనీల మధ్య పంచాయితీకి కారణమైంది. మూడవ డిస్కమ్గా టీజీఆర్పీడీసీఎల్ (రైతు డిస్కమ్)ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించి, సీఎండీగా ముషారఫ్ ఫరూఖీని నియమించినప్పటికీ, ద
Rythu Discom | రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నెలకొల్పిన ‘రైతు డిస్కమ్' రైతుల పాలిట శాపంగా మారుతుందనే ఆందోళన వ్యక్తమవుతున్నది. రైతన్నకు ధీమా కల్పిస్తున్న ఉచిత విద్యుత్తుకు క్రమంగా ఎసరుపెడుతుందనే భయాందోళనలు వ్యక్త
రాష్ట్రంలో కొత్త విద్యుత్తు పంపిణీ సంస్థ (డిస్కమ్) ఏర్పాటుతో కొత్త పంచాయితీకి తెర లేచింది. చాంబర్లు, అధికారుల కేటాయింపు విషయమై దక్షిణ డిస్కమ్ (టీజీఎస్పీడీసీఎల్)కు, కొత్తగా ఏర్పాటైన రైతు డిస్కమ్ (టీజీ�
తెలంగాణలో ఏర్పాటు చేయనున్న మూడో విద్యుత్ పంపిణీ సంస్థ (రైతు డిస్కం) ఏర్పాటు పనులు వేగంగా కొన సాగుతున్నాయి. డిస్కం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 11న ఉత్తర్వులు జారీ చేసింది. ఒక సీనియర్ ఐఏఎస్ను చైర్మన�
Rythu Discom | రాష్ట్రంలో మూడో విద్యుత్తు పంపిణీ సంస్థ (డిస్కమ్) ఏర్పాటైంది. దీని పేరును తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (రైతు డిస్కమ్)గా ప్రభుత్వం ఖరారు చేసింది.