రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ తొలిముఖ్యమంత్రి కేసీఆర్ రైతు కుటుంబాలకు కోసం ప్రవేశపెట్టిన రైతు బీమా పథకం రైతుల దరి చేరకపోవడంతో రైతులు అవస్థలు పడుతున్నారు. భూమిని సాగు చేసే ప్రతి రైతుక
ఆరుగాలం కష్టపడి పంటలు పండించే రైతన్న ప్రమాదవశాత్తు ఏ కారణం చేతనైనా మృతి చెందితే ఆ కుటుంబం వీధిన పడొద్దనే సదుద్దేశంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బీమా పథకానికి శ్రీకారం చుట్టింది. ప్రతి ఏడాది రైతుల పేరి
కాంగ్రెస్ సర్కారు పాలనలో కష్టనష్టాలతో బతుకీడుస్తున్న రైతులకు ఎలాగో ఫాయిదా లేదు.. చివరికి మరణించిన రైతుల కుటుంబాలకు కూడా భరోసా దక్కడం లేదు. బీఆర్ఎస్ సర్కారు హయాంలో అకాలమరణం చెందిన రైతుల కుటుంబాలకు రై�
దురదృష్టవశాత్తు ఇంటి పెద్ద అయిన రైతు మృతి చెందితే అతడి కుటుంబం వీధినపడకుండా ఉండేందుకు కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన రైతుబీమా పథకంపై కాంగ్రెస్ ప్రభుత్వం సరైన ప్రచారం నిర్వహించలేకపోయింది.
రైతుబీమా పథకానికి అర్హులైన కొత్త రైతుల నుంచి వ్యవసాయ శాఖ దరఖాస్తులు స్వీకరిస్తున్నది. ఆగస్టు 5 వరకు దరఖాస్తులకు అవకాశం కల్పించింది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు రైతుబీమాకు దరఖాస్తు చేసుకోని 18 నుంచి 59 ఏండ్ల వ
కారణాలతో నిమిత్తం లేకుండా కుటుంబ పెద్దను కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉండే రైతు కుటుంబాలకు అండగా నిలిచేందుకు కేసీఆర్ సర్కార్ దేశంలోనే అత్యుత్తమ పథకం రైతుబీమాను రూపొందించింది. ఆ పథకంపై ప్రస్తుతం నీ�
కరీంనగర్ జిల్లా వ్యవసాయ అధికారి వాసిరెడ్డి శ్రీధర్ బదిలీ అయ్యారు. తెలంగాణ ఆయిల్ ఫెడ్ ఓఎస్డీగా ప్రభుత్వం ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించింది. సోమవారం హైదరాబాద్లోని ఆయిల్ ఫెడ్లో శ్రీధర్ ఈ బాధ్యతలు �
మాయమాటలు చెప్పే కాంగ్రెస్ నాయకులను ప్రజలు నమ్మొద్దని బీఆర్ఎస్ మధిర యోజకవర్గ అభ్యర్థి లింగాల కమల్రాజు అన్నారు. మంగళవారం మండలంలోని గోవిందాపురం, లక్ష్మీపురం, తూటికుంట్ల గ్రామాల్లో సీఎం కేసీఆర్ చిత్�
సమైక్యాంధ్ర పాలనలో వ్యవసాయ రంగానికి సరైన ఆదరణ లేక కుంటుబడిపోయింది. పంటలకు సాగు నీరు, సరైన విద్యుత్ సరఫరా లేక పొలాలు బీళ్లుగా మారాయి. వ్యవసాయాన్ని నమ్ముకుని బతుకు వెళ్లదీస్తున్న కుటుంబాలు పొట్ట చేతబట్ట�
వ్యవసాయాన్ని పండుగలా మార్చిన సీఎం కేసీఆర్ అన్నదాతలను ఆదుకునేందుకు అనేక పథకాలు అమలు చేస్తున్నారు. ఉచితంగా నిరంతర విద్యుత్ అందిస్తూనే ‘రైతుబంధు’లో ఎకరాకు ఏటా రూ.10 వేలు ఇస్తుండగా, రైతుబీమా పథకంతో మృతుల �
రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్నది. అడుగడుగునా అన్నదాతకు దన్నుగా నిలిచే దిశగా ముందుకు వెళ్తున్నది. దేశంలో మరే రాష్ట్రంలో లేని 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంటు, రైతుబంధు, రైతుబీమా పథకాల
రైతుబీమా పథకం ఐదేండ్లు పూర్తి చేసుకున్నది. ఏ కారణంతో రైతు చనిపోయినా ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ 2018 ఆగస్టు 15న ఈ పథకాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ పథకం రాష్ట్రంల
మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని నంనూర్కు చెందిన కారుకురి రాంశంకర్కు 30 గుంటల భూమి ఉంది. ఈ భూమిని సాగు చేస్తూ, కూలీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద ఇల్లు, జా