ఐదుగురు అన్నదమ్ముల ఉమ్మడి ఆస్తి 15 గుంటల భూమి. అందులో తన వాటా 3 గుంటలు. ఈ భూమిని తన పేరుపై చేయించుకోవడానికి అధికారుల చుట్టూ తిరిగి తిరిగి వేసారిపోయాడు. తనకు నలుగురు ఆడపిల్లలు.
Dharani | ధరణి పోర్టల్ను ప్రక్షాళన చేస్తామని, భూ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని ఎన్నికలకు ముందు ఊదరగొట్టిన కాంగ్రెస్ నాలుగు నెలలు గడుస్తున్నా ఆ ఊసే ఎత్తడం లేదు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆది నుంచీ బీఆర్ఎస్కు అండగా నిలుస్తోంది. 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కలిపి ఐదు లక్షల పై చిలుకు సభ్యత్వాలు ఉన్నా యి. ఉమ్మడి జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులు, అమలవుతున్న పథకాలు,
రైతుబీమా పథకం రైతులకు ధీమానిస్తున్నదని, ఏకారణంగానైనా మృతి చెందిన ఆ రైతుల కుంటుంబాలను వీధిన పడకుండ ప్రభుత్వం ఆదుకుంటున్నదని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని ఇ�
సాధారణ పాఠకుడిగా పై మూడు వార్తలు చదివినప్పుడు అబ్బా..! అవునా ఈ ముగ్గురు నాయకులు ఎంత మంచివారు అనిపిస్తుంది. కానీ, కాస్త లోతుగా ఆలోచిస్తే వీళ్లు చేసిన అన్యాయాల వల్లే ఇంకా వారి బతుకులు అలా ఉన్నాయనే విషయం బోధప�
గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. మే నెలలో పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలను పెంచిన ప్రభుత్వం తాజాగా వారికి బీమా సౌకర్యం కల్పించాలని నిర్ణయ�
ఉమ్మడి రాష్ట్రంలో చేనేత కార్మికుల ఇంట వినిపించిన ఆకలి కేకలు ఆనాటి దుర్భర పరిస్థితులను తేటతెల్లం చేస్తాయి. చేతిలో కళ ఉన్నా, చేసేందుకు పని దొరుకని పరిస్థితి.
గతంలో ఏదైనా కారణంతో రైతులు మరణిస్తే బాధిత కుటుంబాల పరిస్థితి దయనీయంగా ఉండేది. ఈ క్రమంలో దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోనే రైతుల కోసం ప్రభుత్వం రైతుబీమా పథకాన్ని అమలు చేస్తున్నది.
ఉమ్మడి పాలకులు వ్యవసాయం దండగ అన్నారు. అందుకు అనుగుణంగానే రైతులపై శీతకన్ను వేశారు. రైతు సంక్షేమ పథకాల ఊసే లేదు. అలాంటి పరిస్థితుల్లో కొందరు రైతులు పుట్టిన ఊరిని, భూమిని విడిచి పిల్లాపాపలతో పట్టణాలకు వచ్చ�