మోసపూరిత హామీలనిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని గాలికి వదిలేసింది. పెట్టుబడి సాయాన్ని పెంచుతామని, పంట రుణాలను మాఫీ చేస్తామంటూ హామీలనిచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులన
యావత్ దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతుబంధు పథకం ద్వారా పంట పెట్టుబడిని అందించి అందరి దృష్టిని ఆకర్షించిన సీఎం కేసీఆర్... రైతుల మేలు కోసం ఐదేండ్ల క్రితం ప్రారంభించిన రైతుబీమాను నిరాటంకంగా అమలు చేస్తున్నా�
‘రైతుబీమా’ పథకం రైతుతోపాటు రైతు కుటుంబాలకు భరోసానిస్తున్నది. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ప్రతి సీజన్ అదునుల�
అన్నదాతల శ్రేయస్సు కోసం రాష్ట్ర సర్కార్ అనేక పథకాలను అమలు చేస్తున్నది. సాగు మొదలు పంట చేతికొచ్చాక ధాన్యాన్ని కొనుగోలు చేసే వరకు వెన్నుదన్నుగా నిలుస్తున్నది. ఏ కారణం చేతనైనా అన్నదాత మృతి చెందితే ఆ కుటుం
రైతు బీమాలో కొత్తగా చేరేందుకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. 2018 నుంచి అమలవుతున్న ఈ పథకం కింద ఐదేళ్లలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో మరణించిన 8190 రైతులకు సంబంధించి వారి కుటుంబాలకు రూ.409.50 కోట
రైతు బీమా రైతు కుటుంబాలకు కొండంత ధీమాగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్పష్టం చేశారు. గురువారం బోయినపల్లి మండలం వెంకట్రావ్పల్లిలో అర్సం నర్సయ్య భార్య పద్మకు, మరాటి లక్ష్మి భర్త మల్లేశానికి
ఉచిత విద్యుత్, సాగునీరు, రైతుబంధు, రైతుబీమా అందజేసి ప్రతిఒక్కరికీ పని కల్పించి వలసలను నివారించిన ఏకైక రాష్ట్రం తెలంగా ణ అని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నా రు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికీ సంక
రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని, ఆరుగాలం కష్టపడి పంటలు పండిస్తున్న వారి కుటుంబాలకు రైతుబీమా పథకం ధీమాను ఇస్తున్నదని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు.
బాధిత కుటుంబానికి భరోసానిస్తున్న ‘రైతుబీమా’ పథకం జిల్లాలో 2,894 మందికి రూ.144.70 కోట్ల సొమ్ము జమ పారదర్శకంగా అమలుచేస్తున్న యంత్రాంగం వ్యవసాయమే జీవనాధారంగా ..కుటుంబమే జీవితంగా బతుకుతున్న రైతన్నలకు సర్కార్ పె�
ఈ నెల 14నుంచి ఇంకో ఏడాదికి రెన్యువల్ ఇప్పటికే జిల్లాలో 2.81లక్షల మంది రైతులకు ఉచిత బీమా పథకం నాలుగేండ్లలో 5,377 మంది రైతు కుటుంబాలకు రూ.268 కోట్ల క్లెయిమ్ ఏ కారణంతోనైనా రైతు చనిపోతే ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో వ�
అన్నదాతకు కొండంత అండ ‘రైతుబీమా’ మెదక్ జిల్లాలో 3472 కుటుంబాలకు రూ.173 కోట్లు సంగారెడ్డిలో 5,258 మందికి రూ.262 కోట్ల బీమా పరిహారం ఒక్కో రైతు కుటుంబానికి రూ.5 లక్షల బీమా వర్తింపు 18-59 ఏండ్ల వయసులోపు రైతులు అర్హులు పెద్�
మృతి చెందిన అన్నదాతల కుటుంబాలను ఆదుకుంటున్న ప్రభుత్వం 102 మందికి రూ.5. 10 కోట్లు అందజేత నందిగామ, ఏప్రిల్ 23 : అన్నదాతలు ఏ కారణంతోనైనా మృతి చెందితే, వారిపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబ సభ్యులు రోడ్డున పడకుండా ప్ర�