ఒక వైపు 34వ స్వాతంత్య్ర దినోత్సవాలు జరుపుకుంటున్న ఉక్రెయిన్ మరో వైపు రష్యాలోని పశ్చిమ కుర్క్స్ ప్రాంతంలోని అణు విద్యుత్తు కేంద్రంపై డ్రోన్లతో దాడి చేసింది.
రష్యా-ఉక్రెయిన్ మధ్య మూడేండ్లకుపైగా జరుగుతున్న యుద్ధం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ఈ యుద్ధంలో ఇప్పటికే అనేక మంది సైనికులను కోల్పోయిన ఉక్రెయిన్ ఆర్మీని సిబ్బంది కొరత వేధిస్తున్నది.
ఉక్రెయిన్లోని వివిధ నగరాలపై రష్యా క్షిపణి, డ్రోన్ దాడులతో విరుచుకుపడింది. ఉక్రెయిన్ చేపట్టిన ‘ఆపరేషన్ స్పైడర్వెబ్'కు ప్రతీకారంగా శుక్రవారం రాత్రి ఉక్రెయిన్లోని వివిధ ప్రాంతాలను, నగరాలను రష్యా �
Drone Attack: రష్యా అటాక్ చేసింది. ఉక్రెయిన్లోని ఖార్కివ్పై డ్రోన్ దాడి చేసింది. మిస్సైళ్లు, గైడెడ్ బాంబులతోనూ విరుచుకుపడింది. శుక్రవారం రాత్రి జరిగిన దాడిలో ముగ్గురు మృతిచెందారు.
క్యాన్సర్ మహమ్మారి చాపకింద నీరులా వ్యాపిస్తూనే ఉన్నది. జీవన విధాన సమస్యలు, కాలుష్యం వంటివి క్యాన్సర్లు పెరగడానికి కారణమనేది తెలిసిందే. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల విడుదల చేసిన గణాంకాలు సమస్య తీవ్రతను తె�
fifth-generation fighter jets: అత్యాధునికి ఫిఫ్త్ జనరేషన్ యుద్ధ విమానాలను.. బెంగుళూరు ఎయిర్ షోలో ప్రదర్శించారు. రష్యాకు చెందిన సుఖోయ్-57, అమెరికాకు చెందిన ఎఫ్-35 లైటనింగ్2 విమానాలు ఆ షోలో ప్రత్యేకంగా నిలిచాయి.
ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల జరిపిన ఉక్రెయిన్ పర్యటనకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. సోవియట్ యూనియన్ నుంచి ఉక్రెయిన్ విడిపోయి స్వతంత్రం ప్రకటించుకున్న తర్వాత భారత ప్రభుత్వాధినేత ఆ దేశాన్ని సందర్శించడం �
రష్యా - ఉక్రెయిన్ యుద్ధం కీలక మలుపు తిరిగింది. రష్యా భూభాగంలోని కుర్స్ ప్రాంతంలో ఉన్న సడ్జా పట్టణాన్ని తమ బలగాలు పూర్తిగా ఆధీనంలోకి తీసుకున్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ గురువారం ప్రకటించా
అంతరిక్షంలో వెయ్యి రోజుల పాటు గడిపి ఓ రష్యా వ్యోమగామి రికార్డు సృష్టించారు. ఒలెగ్ కొనొనెన్కో(59) 2008 నుంచి ఐదుసార్లు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ప్రయాణించారు.
అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగకూడదనే లక్ష్యంతోనే రష్యా చమురును కొనే అవకాశాన్ని భారత్కు ఇచ్చామని భారత్లోని అమెరికన్ రాయబారి ఎరిక్ గార్సెటి చెప్పారు. రష్యా చమురును భారత్ కొనడం వల్ల అంతర్జాతీయంగా చమ�
తాజాగా జరిగిన రష్యా అధ్యక్ష ఎన్నికల్లో వ్లదీమిర్ పుతిన్ విజయం అందరూ ఊహించినదే. మొదటి ఓటు బ్యాలెట్ పెట్టెలో పడకముందే విజేత ఎవరో తేలిపోయిన ఎన్నికలవి. ఇప్పటికే అధికార పీఠంపై పాతికేండ్లు పూర్తిచేసుకున్
రష్యా దాడులతో సతమతమవుతున్న ఉక్రెయిన్కు ఐరోపా సమాఖ్య భారీ సాయం ప్రకటించింది. నాలుగేండ్లలో రూ.4 లక్షల కోట్లు అందజేయాలని సమాఖ్యలోని 27 దేశాల అధినేతలు నిర్ణయించారు.