టర్కీలోని ఇస్తాంబుల్లో ఉన్న ఓ చర్చిలో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఇస్తాబుల్లోని సరియార్లో ఉన్న సాంటా మారియా క్యాథలిక్ చర్చిలో ప్రజలు ప్రార్థనలు చేస్తున్నారు. ఈ క్రమంలో చర్చిలోకి ప్రవేశించిన సా�
ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలను తరలిస్తున్న రష్యా సైనిక విమానం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 65 మంది ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలు సహా, ఆరుగురు సిబ్బంది, మరో ముగ్గురు వ్యక్తులు మరణించారని రష్యా రక్షణశాఖ బుధవార�
రష్యన్ ఎరువుల కంపెనీలు భారత్కు షాక్ ఇచ్చాయి.ప్రపంచవ్యాప్తంగా ఎరువుల సరఫరా తగ్గుతుండటంతో భారతదేశానికి డీ-అమ్మోనియం ఫాస్పేట్ (డీఏపీ) వంటి ఎరువులను డిస్కౌంట్ ధరలకు అమ్మడాన్ని నిలిపేయాలని నిర్ణయించ�
వాగ్నర్ గ్రూప్ అధిపతి ప్రిగోజిన్ నేతృత్వంలో ఇటీవల జరిగిన సాయుధ తిరుగుబాటుపై క్రిమినల్ విచారణను మూసి వేశామని రష్యా అధికారులు మంగళవారం వెల్లడించారు. తిరుగుబాటులో పాల్గొన్న వారందరిపైనా ఎలాంటి దర్యా
రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్పై ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) జారీ చేసిన అరెస్ట్ వారెంట్పై ఆ దేశం ఆందోళనగా ఉన్నట్టు తెలుస్తున్నది. యుద్ధ నేరాలకు సంబంధించిన ఆరోపణలపై గత నెల ఐసీసీ పుతిన్�
షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) రక్షణ మంత్రుల సమావేశంలో భాగంగా చైనా, రష్యా రక్షణ మంత్రులు భారత్కు రాబోతున్నారు. చైనా రక్షణ మంత్రి లీ షంగ్ఫూ, రష్యా రక్షణ మంత్రి సెర్గెయ్ షోయ్గు భారత్ రక్షణ మంత్రి రాజ్నాథ�
ముగ్గురు వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్లిన స్పేస్క్రాఫ్ట్ నుంచి వెలువడుతున్న ద్రవం లీకేజీని పరిశీలిస్తున్నట్లు రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ రోస్కాస్మోస్ తెలిపింది. నాసా కూడా ఈ విషయాన్ని ధృవ�
Zelensky | ఉక్రెయిన్లోని ఖేర్సన్ నగరాన్ని రష్యా దళాలు వీడుతున్నాయి. ఖేర్సన్ దాని పరిసర ప్రాంతాల నుంచి వైదొలుగుతున్నట్లు రష్యా బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఉపసంహరణ ప్రక్రియ పూర్తయినట్లు రష్�
సిరియాలోని రెండు వైరి వర్గాలకు అమెరికా, రష్యా దళాలు మద్దతిస్తున్నాయి. ఈ క్రమంలో ఇరు దేశాల సైనికులు చాలా సార్లు సమీపంగా వచ్చారు. అయితే ఎప్పుడూ కూడా పరస్పర దాడులు జరుపుకోలేదు. అలాగే పలకరించుకోలేదు.
మానవ హక్కుల పరిరక్షకులకు ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి లభించింది. బెలారస్ మానవ హక్కుల కార్యకర్త అలెస్ బియాలియాట్స్కీతోపాటు రష్యాకు చెందిన మెమోరియల్, ఉక్రెయిన్కు చెందిన సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీ
గత ఏడాది జేఈఈ మెయిన్స్ పరీక్షలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల కేసులో సీబీఐ సోమవారం మిఖాయిల్ షార్గిన్ అనే ఓ రష్యన్ను అరెస్టు చేసింది. ఢిల్లీలోని విమానాశ్రయంలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నది.