న్యూఢిల్లీ : రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతున్నది. ఆదివారం ఉక్రెయిన్లోని ఎల్వివ్లోని సైనిక స్థావరంపై రష్యా దళాలు పెద్ద ఎత్తున దాడి చేశాయి. ఈ సంఘటనలో తొమ్మిది మంది మృతి చెందినట్లు సమాచారం. మరో 57 మ
ఉక్రెయిన్లో చాలా చిన్న చిన్న నగరాలు ధ్వంసమైపోయాయని, అవి ఇక లేవని ఆ దేశాధ్యక్షుడు జెలెన్స్కీ ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా ఆ దేశంపై రష్యా దళాలు దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. రెండో ప్రపంచ య
ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్యలను పాశ్చాత్య దేశాలు తీవ్రంగా ఖండిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా అగ్రరాజ్యం అమెరికా కూడా దీనిపై మరోసారి స్పందించింది. రష్యా నుంచి వచ్చే ఆయిల్, గ్యాస్ ఉత్పత్తుల�
ఉక్రెయిన్, రష్యా మధ్య పోరాటం చాలా రోజులుగా సాగుతోంది. ఈ క్రమంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ.. రష్యన్ తల్లులకు సందేశం ఇచ్చారు. ఉక్రెయిన్తో యుద్ధానికి తమ పిల్లలను పంపొద్దని వారికి ఆయన సలహ�
కీవ్: రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో రష్యాలోని స్టాలిన్గ్రాడ్ నగరం భీకర పోరు సాగించిన విషయం తెలిసిందే. ఆ యుద్ధం ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతుంది. ఇప్పుడు రాజధాని కీవ్పై దండెత్తి వస్తున్న ర�
ఫిబ్రవరి 24 నుంచి ఉక్రెయిన్పై రష్యా చేపట్టిన దాడుల్లో ఇప్పటివరకూ 79 మంది చిన్నారులు మరణించారని దాదాపు వంద మంది గాయపడ్డారని ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. రష్యా అణిచివేత శనివారం నాటి�
మాస్కో: రష్యా వార్నింగ్ ఇచ్చింది. ఒకవేళ పశ్చిమ దేశాలు ఆంక్షలు ఇలాగే కొనసాగిస్తే, అప్పుడు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం కూలిపోతుందని పేర్కొన్నది. రష్యాకు చెందిన అంతరిక్ష ఏజెన్సీ రాస్కాస్మోస్
ఉక్రెయిన్లో కీలకమైన అణువిద్యుత్ కేంద్రం చెర్నోబిల్పై రష్యా ప్రభుత్వం ఉగ్రదాడి చేయాలని పథకాలు రచిస్తున్నట్లు ఉక్రెయిన్ ప్రబుత్వం ఆరోపించింది. చెర్నోబిల్ అణువిద్యుత్ కేంద్రంలో అత్యంత ప్రమాదకరమైన ఘ�
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఎన్నో హృదయ విదారక దృశ్యాలు కనిపించాయి. చిన్నారి ప్రాణాలతో పోరాడుతుంటే.. తల్లి ఏడుస్తూ చూడటం, రైల్వే స్టేషన్లో ఒంటరై పోయిన పసివాడు, బాంబు షెల్టర్లలో కూర్చొని తమ ప్రాణాలు కాపాడాల�
కీవ్: రష్యా కొత్త తరహా అటాక్ ప్రారంభించింది. ఉక్రెయిన్లోని పశ్చిమ ప్రాంతాలను తాజా దాడుల్లో టార్గెట్ చేసింది. దాడులు మొదలై 13 రోజులు గడిచిన తర్వాత తొలిసారి ఉక్రెయిన్లోని పశ్చిమ ప్రాంతాలపై బా
రష్యా సైనిక చర్యలతో అల్లకల్లోలంగా మారిన ఉక్రెయిన్.. తమకు యూరోపియన్ యూనియన్ (ఈయూ)లో సభ్యత్వం ఇవ్వాలని చాలా రోజులుగా కోరుతోంది. తమకు మద్దతుగా నిలవాలని, ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో తమకు ఈయూ సభ్యత్వం ఇవ్వాలని డిమా
ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్యలు రోజురోజుకూ ఉధృతం అవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఒక మెటర్నిటీ ఆస్పత్రిపై రష్యా దాడి చేసిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. వీటిని యుద్ధ నేరాలుగా పరిగణించాల
ఉక్రెయిన్పై రష్యా యుద్ధం గురించి యూకే సాయుధ దళాల మంత్రి జేమ్స్ హెప్పే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్లో రష్యా దళాలు వార్ క్రైమ్స్ (యుద్ధ నేరాల)కు పాల్పడుతున్నాయని యూరప్ దేశాలు వాదిస్తున్న సంగతి తెలి
వాషింగ్టన్: ఉక్రెయిన్లో రసాయనిక లేదా జీవాయుధ దాడికి రష్యా ప్లాన్ చేస్తున్నట్లు అమెరికా ఆరోపించింది. దీనిపై శ్వేతసౌధం ఓ ప్రకటన చేసింది. ప్రెస్ సెక్రటరీ జెన్ సాకి మీడియాతో మాట్లాడుతూ.. ఉక్రె�