రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం నడుస్తోంది. పలు కీలక నగరాలను కూడా స్వాధీనం చేసుకున్నాయి. అంతేకాకుండా యూరప్లోనే అతిపెద్ద అణువిద్యుత్తు కేంద్రమైన జపోరిజియాపై రష్యా సేనలు దాడులకు దిగాయి. సరిగ్
మాస్కో: ఉక్రెయిన్లోని ఖార్కీవ్ పట్టణాన్ని రష్యా చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ నగరంలో వేలాది మంది భారతీయ విద్యార్థులు చిక్కుకున్నారు. వారితో పాటు ఇతర దేశస్థులు కూడా ఉన్నారు. ఖార్కీ�
కీవ్: ఉక్రెయిన్ రాజధాని కీవ్లో భీకర యుద్ధం నడుస్తోంది. అయితే అక్కడ ఉన్న ఓ భారతీయ విద్యార్థిపై కాల్పులు జరిగినట్లు కేంద్ర మంత్రి వీకే సింగ్ తెలిపారు. రష్యా దాడుల నుంచి తప్పించుకునేందుకు .. ఇండి�
Ukraine | ఒడెస్సా, బిలా సెర్క్వా, వొలిన్ ఒబ్లాస్ట్ ప్రాంతాల్లో రష్యా వైమానిక దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఉక్రెయిన్ అధికారులు హెచ్చరికలు జారీచేశారు. అక్కడ ఉన్న ప్రజలు సమీపంలోని షెల్టర్లలోకి వెళ్లాలని సూచి�
Zaporizhzhia | ఉక్రెయిన్పై రష్యన్ సైన్యాలు విరుచుకుపడుతున్నాయి. దేశంలోని కీలక నగరాలను స్వాధీనం చేసుకున్న రష్యా.. ఎనర్హోదర్ నగరంలో ఉన్న యూరప్లోనే అతిపెద్ద అణు విద్యుత్తు కేందమైన జపోరిజియా (Zaporizhzhia)పై దాడిచేసింద
ఉక్రెయిన్తో యుద్ధం ఆపాలంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ను తాము ఆదేశించగలమా? అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. యుద్ధం కారణంగా ఉక్రెయిన్లో, దాని సరిహద్దుల్లో చిక్
ఉక్రెయిన్లో తాము అనుకొన్నది సాధించి తీరుతామని రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పష్టం చేశారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వెనక్కు తగ్గబోమన్నారు. గురువారం ఆయన ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఫోన్లో మాట్లాడ�
ఉక్రెయిన్పై రష్యా దాడుల పర్వం గురువారం కొత్త మలుపు తీసుకొన్నది. ఉక్రెయిన్పై తమ పోరు చివరి దాకా కొనసాగుతుందని రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లావ్రోవ్ పేర్కొన్నారు. తమ అసలు లక్ష్యం ఉక్రెయిన్ ఆక్రమణే అన�
న్యూఢిల్లీ : రష్యా-ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం జరుగుతున్నది. గత ఎనిమిది రోజులుగా రష్యన్ సైన్యం ఉక్రెయిన్ నగరాలపై బాంబులు, క్షిపణులతో దాడి చేస్తున్న విషయం తెలిసిందే. ఉక్రెయిన్పై రష్యా అధ్యక్షుడు వ్లాద
రష్యా- ఉక్రెయిన్ వార్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రష్యా మేజర్ జనరల్ ఆండ్రీ సుఖోవిట్స్కీ మరణించినట్లు నెక్ట్సా మీడియా పేర్కొంది. ఇరు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంలో రష్యా మేజర్ జనర�
ఉక్రెయిన్ సంక్షోభానికి పరిష్కారం లభిస్తుందనడంలో తనకు ఎలాంటి సందేహం లేదని రష్యా విదేశాంగ మంత్రి సెర్గి లావ్రోవ్ పేర్కొన్నారు. రష్యా ప్రాధమిక డిమాండ్లనే ముందుంచిందని చెప్పారు. దేశ భద్రత
మాస్కో: రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఇవాళ మళ్లీ వార్నింగ్ ఇచ్చారు. మూడో ప్రపంచ యుద్ధం వస్తే, అది అణ్వాయుధ యుద్ధమే అవుతుందన్నారు. ఇవాళ న్యూస్ కాన్ఫరెన్స్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. అమె�