ఉక్రెయిన్తో యుద్ధంలో రష్యా కొత్త ఎత్తుగడలు వేస్తున్నది. 22 నెలలుగా కొన‘సాగుతున్న’ యుద్ధం గేరు మార్చే వ్యూహాలు రచిస్తున్నది. ఉక్రెయిన్ బలగాలను ఏమార్చి టార్గెట్ను రీచ్ కావాలని ప్రయత్నిస్తున్నది.
రష్యాతో యుద్ధం ప్రారంభమైన తర్వాత ఉక్రెయిన్ భారీగా నష్టపోయిందని, నష్టపోతూనే ఉందని ఉక్రెయిన్ దేశీయ వ్యవహారాల శాఖ మాజీ హెడ్ యురియ్ లుట్సెంకో వెల్లడించారు.
Viral Video | రష్యా - ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలై దాదాపు ఏడాది కావొస్తుంది. గతేడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్పై రష్యా సైనికులు విరుచుకుపడ్డారు. ఆ తర్వాత ఉక్రెయిన్ - రష్యా మధ్య భయానక పరిస్థితులు
NATO vow | రష్యా చేస్తున్న యుద్ధంలో ఉక్రెయిన్కు అన్ని రకాలుగా సాయం అందిస్తున్నామని నాటో సెక్రటరీ జనరల్ చెప్పారు. మద్దతు తెలపడంలో వెనకడుగు వేయమన్నారు. నాటో సభ్యదేశాలు ఆయుధాలు, ఇంధనం, ఇతర పరికరాలు ఇస్తున్నాయన
ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న దాడిలో 400 మంది ఉక్రెయిన్ పౌరులు ప్రాణాలు కోల్పోయారని ఉక్రెయిన్ రక్షణ మంత్రి ఒలెక్సీ రెజ్నికోవ్ ప్రకటించారు. 800 మంది గాయాల పాలయ్యారని తెలిపారు. అయితే ఇదేమీ కచ్చితమై
హైదరాబాద్ : రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. గత గురువారం నుంచి యుద్ధం ప్రారంభం కాగా, ఉక్రెయిన్లో ఇప్పటి వరకు 352 మంది పౌరులు మృతి చెందినట్లు ఉక్రెయిన్ అధికార యంత్రాంగం ప్రకటించ�
హైదరాబాద్ : ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంలో వీకెండ్ కర్ఫ్యూ ఎత్తివేసినట్లు ఇండియన్ ఎంబసీ ట్వీట్ చేసింది. అంతే కాకుండా భారతీయ విద్యార్థులు పశ్చిమ ప్రాంతాల వైపు వెళ్లేందుకు ప్రత్యేక రైళ్లను న
హైదరాబాద్ : భారతీయ విద్యార్థులతో ఎయిరిండియా విమానం ముంబైకి బయల్దేరింది. ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ వెల్లడించారు. 219 మంది విద్యార్థులతో మొదటి విమానం ఇండియాకు బ�
హైదరాబాద్ : ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు చర్యలను కేంద్రం వేగవంతం చేసింది. ముంబై నుంచి వెళ్లిన ఎయిరిండియా విమానం ఇవాళ ఉదయం రోమేనియాలోని బుచారెస్ట్కు చేరుకుంది. బుచారెస్ట్ నుంచి ఎయిరిండియా
హైదరాబాద్ : ఉక్రెయిన్పై రష్యా మిసైళ్ల వర్షం కురిపిస్తోంది. మిలటరీ స్థావరాలను ధ్వంసం చేసింది. యుద్ధ ట్యాంకులు, నావెల్ షిప్స్, వైమానిక దాడులతో ఉక్రెయిన్ను రష్యా చుట్టుముట్టి భీకరమైన యుద్ధం చ�