రష్యా-ఉక్రెయిన్ యుద్ధం (Russia-Ukraine War) రెండున్నర ఏడ్లుగా కొనసాగుతూనే ఉన్నది. 2022, ఫిబ్రవరి 24న కీవ్పై మాస్కో చేపట్టిన సైనిక చర్య ఎప్పుడు ముగుస్తుందనే విషయమై ఇప్పటికే స్పష్టతలేదు.
రష్యా - ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకున్నది. యుద్ధంలో దీర్ఘశ్రేణి క్షిపణులను వినియోగించేందుకు ఉక్రెయిన్కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అనుమతించారు.
Russia - Ukraine War | రష్యా, ఉక్రెయిన్ యుద్ధం మొదలై మూడేళ్లు కావొస్తున్నది. ఇప్పటికీ ఇరుదేశాల మధ్య దాడులు, ప్రతిదాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మరోసారి ఇరుదేశాలు పరస్పరం దాడులకు పాల్పడ్డాయి. మాస్కో చేస్తున్న యుద
రష్యా - ఉక్రెయిన్ యుద్ధం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. రష్యాపై దీర్ఘ శ్రేణి క్రూయిజ్ క్షిపణులతో (స్టార్మ్ షాడో క్షిపణులు) దాడికి ఉక్రెయిన్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తున్నది.
ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు పెద్ద ఎత్తున ఆయుధ సహకారం అందిస్తున్న ఉత్తర కొరియాకు పుతిన్ బహుమతులు పంపుతున్నారు. ఉ.కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్కు అత్యంత ఇష్టమైన 24 గుర్రాలను పుతిన్ అందజేశారని ‘ద టైమ్స�
PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) త్వరలో ఉక్రెయిన్లో పర్యటించనున్నట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రచారంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (Indian foreign ministry) సోమవారం స్పందించింది.
గత రెండేండ్లకు పైగా సాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో సీన్ రివర్స్ అయింది. మొదట సైనిక చర్య పేరుతో రష్యా సైన్యం ఉక్రెయిన్ భూభాగంలోకి చొరబడి, విధ్వంసం సృష్టించగా.. ఇప్పుడు ఉక్రెయిన్ బలగాలు రష్యా భూభ�
ఉక్రెయిన్ బలగాలు సరిహద్దు దాటి తమ భూభాగంలోకి వచ్చాయని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోపించారు. ఉక్రెయిన్ మిస్సైళ్లు సహా వేర్వేరు ఆయుధాలతో నివాస భవనాలు, ఆంబులెన్సులపై దాడికి పాల్పడుతున్నట్ట�
Haryana Man Dies In War | ఉక్రెయిన్పై యుద్ధంలో రష్యా ఆర్మీ తరఫున పోరాడిన హర్యానా యువకుడు మరణించాడు. 22 ఏళ్ల రవి మౌన్ యుద్ధంలో చనిపోయినట్లు మాస్కోలోని భారత రాయబార కార్యాలయం ధృవీకరించినట్లు అతడి కుటుంబం తెలిపింది.
ఆత్మరక్షణ పేరిట ఉక్రెయిన్పై రష్యా జరిపిన దాడి ఎడతెగని యుద్ధంగా మారింది. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ తదితర నాటో కూటమి దేశాలు ఉక్ర�
రష్యా సైన్యం నియమించుకొన్న మరో ఇద్దరు భారతీయులు రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఇటీవల మరణించారని భారత విదేశాంగ శాఖ బుధవారం వెల్లడించింది. దీంతో ఈ యుద్ధంలో మరణించిన భారతీయుల సంఖ్య నాలుగుకు చేరిందని తెలిపింది
Russia-Ukraine War | రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. మరోవైపు అంతర్జాతీయ రసాయన ఆయుధాల నిషేధాన్ని రష్యా ఉల్లంఘించి.. కెమికల్ వెపన్స్ని ఉపయోగిస్తుందని అగ్రరాజ్యం అమెరికా ఆరోపించింది. ఉక్రెయిన్ సైనికులపై ఉ
ప్రపంచంలో యుద్ధోన్మాదపు హుంకారాలు, ఘీంకారాలు అంతకంతకు పెచ్చరిల్లుతున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఓ వైపు ఎడతెరిపి లేకుండా కొనసాగుతూనే ఉన్నది. ముగింపు కనుచూపు మేరలో కనిపించడం లేదు. మరోవైపు గాజా మారణహో�